Sunday, April 28, 2024

పట్టాలు తప్పిన రైలు: 36 మంది మృతి

- Advertisement -
- Advertisement -

36 Killed in Taiwan Train Crash

టోరోకోజార్జ్: తైవాన్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టోరోకో జార్జ్‌లో రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందగా 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైలు తైపాయ్ నుంచి తైతాంగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 2018లో జరిగిన రైలు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 175 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1981లో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News