Saturday, May 4, 2024

దేశంలో కొత్తగా 36వేలకు పైగా పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

36083 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో 36,083 కరోనా కొత్త కేసులు బయటపడగా, మరణాల సంఖ్య 500లోపే నమోదైంది. శనివారం 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,31,22,53 కి చేరింది. కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా 37,927 మంది కరోనాను జయించగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కి చేరింది. ఇక రికవరీ రేటు 97.46 శాతం పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,85,336 (0.20 శాతం) క్రియాశీల కేసులు ఉన్నాయి. టీకా పంపిణీకి సంబంధించి శనివారం ఒక్క రోజే 73,50,553 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 54,38,46,290 డోసులు పంపిణీ అయ్యాయి.

36083 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News