Tuesday, May 7, 2024

విశాఖలో విషాదం: ఏరు దాటుతూ మునిగిపోయిన నలుగురు చిన్నారులు..

- Advertisement -
- Advertisement -

4 Children died after fell into Pedderu Revu in Visakha

విశాఖపట్నం: జిల్లాలోని జమ్మాదేవిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ్డాది మాడుగుల పెద్ద ఏరు దాటుతూ మునిగిపోయిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పెద్ద ఏరు దాటుతుండగా ఊభిలో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు మరణించారు. మృతి చెందిన చిన్నారులు మహేందర్‌(7), షర్మిల(7), ఝాన్సీ(10), జాహ్నవిలను గౌరవరం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు, అనంతపురం జిల్లాలోని ధర్మవరం చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

4 Children died after fell into Pedderu Revu in Visakha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News