Sunday, May 19, 2024

కొనసాగుతున్న 44వ జిఎస్‌టి మండలి సమావేశం

- Advertisement -
- Advertisement -

44th GST Council Meeting start

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 44వ జిఎస్‌టి మండలి సమావేశం జరిగింది. బిఆర్‌కె భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, సిఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జిఎస్‌టి రాయితీ ఇచ్చే అంశంపై చర్చ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News