Tuesday, May 21, 2024

ఎపిలో కొత్తగా 492 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

492 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 492 మందికి కరోనా వైరస్ సోకింది. మరో ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.94లక్షలకు చేరింది. ఎపిలో ప్రస్తుతం 2,616 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 8.88లక్షల మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,193 మంది కోవిడ్ తో మృతి చెందారని ఎపి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

492 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News