Thursday, May 2, 2024

ఎపిలో కరోనాతో మరో 50మంది మృతి

- Advertisement -
- Advertisement -

5646 New Corona Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 5,646 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 50మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అదే సమయంలో కరోనా నుంచి 7772మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,319 మంది బాధితులు కరోనాతో మరణించినట్లు వైద్యశాఖ పేర్కొంది.

5646 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News