- Advertisement -
కామారెడ్డి :సిద్దిపేట పర్యటన అనంతరం కామారెడ్డి చేరుకున్న సిఎం కెసిఆర్కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సిఎం కెసిఆర్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -