Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 66,999 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

66999 New Covid 19 cases and 942 deaths reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 66,999 కొత్త కోవిడ్-19 కేసులు, 942 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 6,53,622 యాక్టివ్ కేసులుండగా.. 16,95,982 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 47,033 మరణాలు సంభవించాయని ఆరోగ్య తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఆగస్టు 12 వరకు దేశంలో 2,68,45,688 మందికి కరోనా పరీక్షలు చేయగా, గడిచిన 24గంటల్లో 8,30,391మందికి కోవిడ్ టెస్టులు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) పేర్కొంది.

66999 New Covid 19 cases and 942 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News