Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 8084 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1362 New Corona Cases Reported in Telangana

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8084 కరోనా కేసులు నమోదుకాగా పది మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4.32 కోట్లకు చేరుకోగా 5,24,771 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 48 వేల మంది చికిత్స తీసుకుంటుండగా 4.26 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర(2496), కేరళ(4319), కర్నాటక(463), హర్యానా(304) ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 65 శాతం పాజిటివ్ కేసుల మహారాష్ట్ర, కేరళలో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 195.19 కోట్ల మంది కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News