Friday, May 3, 2024

ఎపిలో కొత్తగా 8,110 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

8110 new Covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కొత్తగా 8,110 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 67 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 12,981 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,87,883కి పెరిగింది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఎపిలో ప్రస్తుతం 99,057 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రలో ఇప్పటివరకు 16,77,063 మంది కరోనాను జయించారు. ఎపిలో గడిచిన 24గంటల వ్యవధిలో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు.

 

8110 new Covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News