Saturday, May 4, 2024

కరోనా తీవ్రత తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

848 new covid-19 cases reported in telangana

రాష్ట్రంలో కొత్తగా 848 కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా మరో 848 మంది కోవిడ్ బారినపడినట్లు వైద్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,08,954 మందికి పరీక్షలు నిర్వహించగా, 848 మందికి వైరస్ నిర్ణరణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 6,26,085కు చేరింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఆరుగురు మృతి చెందగా, ఇప్పటివరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,684కి చేరింది. మరో 1,114 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 12,454 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

848 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News