- Advertisement -
గుంటూరు: జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొమిది నెలల పాపతో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనోజ్ఞ అనుమానాస్పదంగా మృతి చెందింది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసిన మనోజ్ఞ.. కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో గుంటూరు వెళ్లి అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో పాపతో పాటు మనోజ్ఞ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శనివారం తను నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు నుంచి పాపను విసిరేసి.. తర్వాత ఆమె కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురిని భర్తే చంపేశాడని మృతురాలి తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Software Engineer commits suicide in Guntur
- Advertisement -