Sunday, May 19, 2024

ఆర్‌టిసి బస్సు, బైక్ ఢీ: దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

Two members dead in Bus bike accident

 

సిద్దిపేట: దుబ్బాక మండలం పోతారెడ్డిపేట దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు, బైక్ ఢీకొని దంపతులు మృత్యువాతపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నిజాంపేట మండలం చల్మడకు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News