Tuesday, May 14, 2024

తొలి వికెట్ కోల్పోయిన భారత్…

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 24 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 407 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన భారత్ 71 పరుగులతో ఆడుతోంది. సుబ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(39), ఛటేశ్వర పూజారా(0) పరుగులు చేశారు. ఆసీస్ 336 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:338

భారత్ తొలి ఇన్నింగ్స్:244

ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్: 312 డిక్లేర్డ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News