Tuesday, April 30, 2024

చైనా గని ప్రమాదంలో ఇరుక్కున్న 12 మంది సజీవం

- Advertisement -
- Advertisement -

Twelve people are alive after being trapped in China Gold mine accident

 

బీజింగ్ : వారం రోజుల క్రితం జరిగిన బంగారు గని పేలుడులో ఇరుక్కున్న 22 మంది కార్మికుల్లో 12 మంది సజీవం గానే ఉన్నారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జిన్హుయా న్యూస్ ఏజెన్సీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. మిగతా 10 మంది సంగతి తెలియదని, ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, మిగతా వారికి తాజాగా స్వచ్ఛమైన గాలి అందక , నీళ్లు అకస్మాత్తుగా ముందుకు రావడంతో పరిస్థితి క్షీణిస్తోందని వివరించింది. జనవరి 10న కిక్సియా వద్ద బంగారం గని ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో ఈ గని నిర్మాణంలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News