Tuesday, April 30, 2024

బేగంపేట నుంచి బయల్దేరిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR tour to Nagarjuna sagar

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ పర్యటనకు బయల్దేరారు. కాసేపట్లో పెద్దవూర మండలం నందికొండకు సిఎం కెసిఆర్ చేరుకోనున్నారు. నందికొండ నుంచి రోడ్డుమార్గంలో నెల్లికల్లుకు చేరుకోనున్నారు. నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి కెసిఆర్ చేరుకుంటారు. అక్కడ లంచ్ చేసిన అనంతరం పాలెంలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News