Wednesday, May 29, 2024

యువతిపై సామూహిక అత్యాచారం…..

- Advertisement -
- Advertisement -

Gang rape on women in Bandra district

ముంబయి: ప్రజలు కరోనా వైరస్ తో బిక్కు బిక్కుమని బతుకుతుంటే కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఒంటరిగా మహిళ కనిపడితే చాలు మృగాళ్లు చెలరేగిపోతున్నారు. వీధి కుక్కలు అసహ్య పడేలా అమ్మాయిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని బాంద్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాంద్రా జిల్లాలోని ఓ పట్టణంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధిత యువతి తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News