Tuesday, May 21, 2024

శంషాబాద్‌లో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

TS govt imposed Sanctions in Shamshabad Airport

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందు చేయించుకున్న ఆర్‌టి పిసిఆర్ రిపోర్టు సమర్పించాలి

మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టిపిసిఆర్ రిపోర్టును సమర్పించాలని సూచించింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక మళ్లీ కోవిడ్ పరీక్షలు చేయనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News