Home Search
ఆసరా పించన్ల - search results
If you're not happy with the results, please do another search
బోగస్ పించన్లకు కత్తెర
గ్రేటర్ పరిధిలో 1.20 లక్షలు ఉన్నట్లు గుర్తింపు
నెలాఖరులోగా తొలగించేందుకు అధికారులు కసరత్తు
మృతి చెందిన వారి సొమ్మును దర్జాగా డ్రా చేస్తున్న కుటుంబసభ్యులు
నోటీసులు జారీచేసి బ్యాంకుల్లో జమ కాకుండా చర్యలు
మన తెలంగాణ, హైదరాబాద్ :...
కెసిఆర్ రాకతో కామారెడ్డి కి కలిసొచ్చింది: కెటిఆర్
కామారెడ్డి : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డికి కలిసొచ్చిందని దీంతో అందరి దృష్టి కామారెడ్డి పైనే ఉందని, ప్రజలు ఇచ్చే...
వచ్చే ప్రభుత్వం కెసిఆర్దే.. ప్రతీ పథకం కొనసాగేదే: గంగుల
మండలిలో గంగుల భావోద్వేగ ప్రసంగం
అభినందించిన సహచర మంత్రులు, సభ్యులు
హైదరాబాద్ : వచ్చే ప్రభుత్వం కెసిఆర్దే.. ప్రతీ పథకం కొనసాగేదేనని మంత్రి కమలాకర్ అన్నారు. శాసనమండలిలో సంక్షేమంపై శుక్రవారం నిర్వహించిన స్వల్పకాల చర్చలో ఆయన...
బిసి విద్యార్థుల కోసం కొత్త పథకం..
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం బిసి విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనుందని, దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కూడా ఫీజు చెల్లించాలని...
బిఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదు
మరిపెడ: సిఎం కెసిఆర్ను, బిఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని, ఖచ్చితంగా నూటికి నూరు శాతం మళ్లీ కెసిఆరే సిఎం, నేనే ఎమ్మెల్యే అని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్...
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి
మరిపెడ: బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం, బాల్యాతండా, దంట్లకుంటతండా...
పల్లె ప్రగతితో నేడు గ్రామాల స్వరూపాలే మారిపోయాయి
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
టేక్మాల్: పల్లె ప్రగతి ద్వారా నేడు గ్రామాల స్వరూపాలే మారిపోయాయని, పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్రవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం...
మహిళా సాధికారిత దిశగా రాష్ట్రం ప్రభుత్వం
పెద్దపల్లి:మహిళా సాధికారత దిశ గా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, మ హిళా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను అమ లు చేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అ న్నారు. మంగళవారం పెద్దపల్లిలోని...
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి: తెలంగాణలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాలయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
చరిత్ర పుటపై చెరగని సంతకం
ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్కు ప్రజలు ఎలాంటి...
బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
మహారాష్ట్రలో గ్రామగ్రామానికి విస్తరణ
నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న...
తెలంగాణలో గిరి వికాసం
గ్రామపంచాయితీలుగా 3,146 తండాలు, గూడెంలు
ఎస్టిలకు గృహ, వ్యవసాయ విద్యుత్ ఉచితం
యువ పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం
గురుకులాలతో విద్యాభివృద్ధి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదివాసి, గిరిజనుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను...
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
వి-హబ్ : దేశంలోనే తొలి కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం.
l వి హబ్ అంటే ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ అని అర్థం.
l...
తెలంగాణలోనే పెన్షన్ల పెంపు
నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కేం ద్రంలో అంజన గార్డెన్లో జరి గిన దివ్యా ంగులకు రూ. 4,016 పించన్ వారికి ప్రోసిడింగ్ కాపీని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అందజేశారు. ది...
రైతుకు అండగా సంక్షేమం పండగ
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లను కేటాయించారు. రైతు కుటుంబాలకు కొండత ధీమాగా మారిన రైతు బీమాకు 1589 కోట్లు కేటాయించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన...
పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం: మంత్రి హరీష్
మెదక్ : దేశంలో ఏక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. బుధవారం...