Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ ఆదికైలాస్ శిఖరానికి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం
ఉత్తరాఖండ్ జిల్లా నైనిసైని విమానాశ్రయం నుంచి ఆదికైలాస్, ఓం పర్వత్ శిఖరాలకు సోమవారం నుంచి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమైంది. జాయింట్ మేజిస్ట్రేట్ ఆశిష్ మిశ్రా ఈ సర్వీస్ను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ హెలి...
ఉత్తరాఖండ్ గురుద్వారలో దారుణం
ఉత్తరాఖండ్లోని నానక్మట్టా సాహిబ్ గురుద్వారకు చెందిన డేరా కర్ సేవ అధిపతి బాబా తర్సామ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురయ్యారు. మోటారు సైకిల్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వార...
ఉత్తరాఖండ్ పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా...
ఉత్తరాఖండ్ నుంచి మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ : సిందియా
డెహ్రాడూన్ : దేశం లోనే మొట్టమొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ (హెచ్ ఇ ఎం ఎస్) ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభించడమౌతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా గురువారం వెల్లడించారు....
ఉత్తరాఖండ్ అల్లర్లలో ఐదుగురి మృతి
100 మందికిపైగా పోలీసులకు గాయాలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హల్దానీలో అక్రమంగా నిర్మించిన ఒక మద్రాసాను, పక్కనే ఉన్న మసీదును కూల్చివేయడానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించగా 100 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పథకం...
పౌర బిల్లుకు ఉత్తరాఖండ్ ఆమోదం
న్యూఢిల్లీ : బిజెపి పాలిత ఉత్తరాఖండ్లో అత్యంత కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి ( యుసిసి) బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆమోదం పొందింది. దీనితో దేశంలోని పౌరులందరికి సార్వ్రతిక లేదా ఉమ్మడి...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు
ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి
గిరిజనులకు మినహాయింపు
సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి
డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిల్లు
డెహ్రాడూన్: ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.ఈ...
ఉత్తరాఖండ్ మొదటి మహిళా సిజెగా జస్టిస్ రీతూ బహ్రీ
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా చీఫ్ జస్టిస్గా రీతూ బహ్రి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు....
ఉత్తరాఖండ్లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...
ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి
మధుర: ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్లో...
ఉత్తరాఖండ్లో మళ్లీ కనిపించిన మంచు చిరుత
పితోర్గఢ్(ఉత్తరాఖండ్): దర్మా లోయలోని బంగ్లింగ్ గ్రామంలో ఇటీవల ఒక మంచు చిరుత కనిపించింది. ఈ లోయలో మంచు చిరుత కనిపించడం ఇది వరుసగా రెండవ సంవత్సరమని ధర్చులా రేంజ్ అధికారి దినేష్ జోషి...
ఉత్తరాఖండ్ సొరంగం బాధితులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని
ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీల కష్టాలు మంగళవారంతో ముగిశాయి. ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి పండుగ రోజు ఉదయం ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు....
ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఉత్తరాఖండ్ సిద్ధం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని పుష్కర్సింగ్ దామీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి) అమలుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్...
ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటన.. పార్వతీకుండ్లో ప్రార్థనలు
పిథోర్గఢ్ : సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో పర్యటనకు ప్రధాని మోడీ గురువారం ఉదయం పిథోర్గఢ్కు చేరుకున్నారు. ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. పార్వతీకుండ్ ఒడ్డున ఉన్న శివపార్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు...
ఉత్తరాఖండ్, ఢిల్లీలో భూకంపం
ఢిల్లీ: ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2.25 నిమిషాలకు రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు...
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
న్యూ తెహ్రీ : ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లా చంబా వద్ద సోమవారం భారీ కొండచరియ విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నాలుగు నెలల చిన్నారి ఉన్నారు. కొండచరియ...
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
హైదరాబాద్: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అనేక మంది...
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న 4 వేల మంది ప్రయాణికులు
చమోలీ : ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో వరదలకు ఒక వంతెన కొట్టుకుపోవడంతో భారత్ టిబెట్ సరిహద్దు రహదారి మూసుకుపోయింది. డజను గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి జాతీయ...
త్వరలో ఉమ్మడిసివిల్ కోడ్ అమలు : ఉత్తరాఖండ్ సిఎం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో త్వరలో ఉమ్మడిసివిల్ కోడ్ అమలు చేయడానికి పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మంగళవారం వెల్లడించారు. ప్రధాని మోడీతో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. దీనిపై...