Tuesday, April 30, 2024

ఉత్తరాఖండ్, ఢిల్లీలో భూకంపం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2.25 నిమిషాలకు రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో భూకంపం కేంద్రం ఉందని, పది కిలో మీటర్ల లోపల భూకంప నాభి ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు  ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News