Tuesday, May 14, 2024
Home Search

ఉద్ధవ్ ఠాక్రే - search results

If you're not happy with the results, please do another search
Uddhav Thackrey

ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు గుర్తులు, పేర్లను ఈసీకి సమర్పించాయి

ముంబై: శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే,  ఏక్‌నాథ్ షిండే వర్గాలు పార్టీ 'విల్లు మరియు బాణం' గుర్తును పోల్ ప్యానెల్ స్తంభింపజేయడంతో అధికారికంగా ఎన్నికల కమిషన్‌కు మూడు గుర్తులు మరియు పేర్లను సమర్పించాయి....
Uddhav Thackeray meeting with Shiv Sena leaders

షిండే… ప్రజాకోర్టులో తేల్చుకుందాం: ఉద్ధవ్ ఠాక్రే

ముంబయి: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ప్రజాకోర్టులో తేల్చుకుందామని శిండే ప్రభుత్వానికి సవాలు విసిరారు....
Uddhav Thakrey

బలపరీక్షకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా!

మళ్లీ సీఎం కానున్న దేవేంద్ర ఫడ్నవీస్  ముంబై: దాదాపు తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభం తర్వాత, మహా వికాస్ అఘడి ప్రభుత్వం తుదకు బుధవారం సాయంత్రం పడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే...
Uddhav Thackeray meets Prime Minister Modi

ప్రధాని మోడీని కలిసిన ఉద్ధవ్ ఠాక్రే

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి అశోక్ చవాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర...
Uddhav Thackrey

కోర్టులో ఉద్ధవ్ థాకరేకు ఘన విజయం

  ముంబై: ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో,  శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది....
Uddhav Thackeray is relieved in Supreme Court

“శివసేన” కోసం పోరు… ఉద్ధవ్ థాక్రేకు సుప్రీం లో ఊరట

న్యూఢిల్లీ : శివసేన లో చీలిక జరిగిన తర్వాత నుంచి ఆ పార్టీపై హక్కుల కోసం మాజీ సిఎం ఉద్ధవ్ థాక్రే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య నెలకొన్న పోరులో కీలక...
Aditya

షిండే వర్గీయులు మా కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నారు: ఆదిత్య ఠాక్రే

  ముంబై: ‘‘ఆ తిరుగుబాటు శాసనసభ్యులు(ఏక్ నాథ్  షిండే గ్రూపులో ఉన్నవారు) నేడొచ్చారు. కానీ వారు మా కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోతున్నారు. ఎంత కాలమని వారు ఓ హోటల్ నుంచి మరో హోటల్...
Raj Thakrey

రాజ్ ఠాక్రేపై కేసు నమోదు చేయడంతో మహారాష్ట్రలో భద్రత కట్టుదిట్టం

ముంబై: అజాన్-హనుమాన్ చాలీసా లౌడ్‌స్పీకర్ వరుస మధ్యలో, ఔరంగాబాద్ ర్యాలీ సందర్భంగా ఎంఎన్ ఎస్  అధ్యక్షుడు రాజ్ థాకరే ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మహారాష్ట్ర అంతటా భద్రతను పెంచారు. రాజ్ (53) ప్రస్తుతం...
CM KCR Meets Uddhav Thackeray in Mumbai

మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేతో కెసిఆర్ భేటీ..

ముంబై: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో...
Maharashtra govt downgrades Devendra Fadnavis security

మాజీ సిఎం ఫడ్నవీస్, రాజ్‌ఠాక్రేలకు భద్రతను తగ్గించిన ‘మహా’ సర్కార్

ముంబయి: మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వం పలువురు రాజకీయ నేతలకు కల్పిస్తున్న భద్రతలో మార్పులు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే, యుపి మాజీ గవర్నర్ రామ్‌నాయక్‌లకు...
Threatening call to Maharashtra CM Uddhav's residence

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ నివాసానికి బెదిరింపు కాల్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని దగ్ధం చేస్తామని ఠాక్రేకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి...
Two pilots injured in helicopter crash

ఎన్నికల ప్రచారంలో కూలిన హెలికాప్టర్…. శివసేన నేతకు తప్పిన ప్రమాదం

రాయ్‌గఢ్: శివసేన నేత సుష్మా అంధారేకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ ప్రాతం మహద్ పట్టణం శివారులో జరిగింది. లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఆమె ప్రచారం వెళ్లడానికి...
Adjustment of seats formed in Vipaksha Maha Vikas Aghadi

‘మహా’ మలుపు

లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని మహాయుతి అధికార కూటమికి మరో షాక్ తగిలింది. విపక్ష మహా వికాస్ అఘాడిలో ఏర్పడిన సీట్ల సర్దుబాటు పంచాయతీ తమకు కలిసి వస్తుందని...
Maha Vikas Aghadi seat-sharing

సీట్ షేరింగ్ ఫార్ములాను ఖరారు చేసిన మహా వికాస్ అఘాడి

ముంబై: లోక్‌సభ ఎన్నికలు 2024: మహా వికాస్ అఘాడి సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేసింది. శివసేన (యూబిటి) 21, కాంగ్రెస్ 17, ఎన్ సిపి (ఎస్ పి) 10 స్థానాల్లో పోటీ...
Sena vs Sena verdict written by Speaker's bosses in Delhi

ఢిల్లీ బాసులు రాసిన తీర్పు ఇది

మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయంపై థాక్రే వర్గం ఆరోపణ ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని పార్టీని అసలైన శివసేనగా అసెంబ్లీ స్వీకర్ రాహుల్ నార్వేకర్ గుర్తించడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) మండిపడింది. దొంగల...
Joint opposition briefing in Patna

ఓట్ల కోసం హనుమంతుడిని కూడా వదల్లేదు

న్యూఢిల్లీ: దేశంలో బిజెపి విద్వేష రాజకీయాలు చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఓట్ల కోసం హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని లాలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల్లో హనుమంతుడి...
IT ED and CBI inquiry on Opposite leaders

రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను మరోసారి ప్రయోగించి దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను బిజెపి టార్గెట్ చేసింది. వారిపై ఇన్‌కమ్ టాక్స్ (ఐటి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు చేసింది. ఒకేసారి వందల...
Local Parties try to alliance non Bjp and Congress

ఏక్‌నాథ్ అవసరం తీరిపోయిందా!

బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
Parliament security breach

లేఖాస్త్రం

భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...

ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు

హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...

Latest News