Wednesday, May 15, 2024
Home Search

ఎంపి సుబ్రహ్మణ్య స్వామి - search results

If you're not happy with the results, please do another search
Sushanth was poisoned before death: MP Subramanian

విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి: సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విష ప్రయోగం వల్లే మరణించాడని ప్రకటించారు. సుశాంత్ కడుపులో...
petrol and diesel prices hiked again

పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...
Rasi phalalu 2024 in telugu

శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే

మేష రాశి ఆదాయం : 08 వ్యయం : 14 రాజ : 04 అవమానం : 03 అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...

సిఎం కెసిఆర్ రాజశ్యామల యాగం

హైదరాబాద్ : విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లిలోని సిఎం కెసిఆర్ వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం యాగం ప్రారంభమైంది....

జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు

బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ...
Adani ambani together

ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!

ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో...

బిజెపి మునుగోడులో మనీనే నమ్ముకుంది: భాను ప్రసాద్

హైదరాబాద్: దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఎంఎల్ సి భాను ప్రసాద్ మండిపడ్డారు. సోమవారం టిఆర్ఎస్ఎల్ పి కార్యాలయం నుంచి భాను ప్రసాద్ మాట్లాడారు. వ్యవస్థలను బిజెపి...

ఆర్థిక విధానాలపై అదానీ ప్రాబల్యం!

  మన పొరుగు దేశం శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్టు గౌతమ్ అదానీ గ్రూప్‌కు అప్పగించడంపై పెను వివాదం చెలరేగింది. దానిని రద్దు చేయాలని అక్కడి ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజలు సహితం పెద్ద...
ED summons to Sonia and Rahul Gandhi

సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు

  న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జూన్ 8 న...
CM KCR talks with several leaders in Delhi

సమాలోచన

ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్‌తో చర్చలు సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్‌రోడ్డులోని ఆయన నివాసానికి...

శకటాల వివాదం

  సంపాదకీయం: స్వాతంత్య్ర పోరాటమంటే ఎరుగని పార్టీకి అందుకు సంబంధించిన ఇతివృత్తాలు ఎలా నచ్చుతాయి? అలాగే కుల వ్యవస్థ, స్త్రీ పురుష అసమానతలు కొనసాగాలని కోరుకొనే రాజకీయ పక్షానికి వాటికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుల...
India is facing the worst crisis in 70 years

ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!

గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
Flood Water flow Continues to Srisailam Project

కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత  నాగర్జున సాగర్‌కు 79వేల క్యూసెక్కుల వరద  గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం  రెండు, మూడు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ మన తెలంగాణ/నాగర్‌కర్నూల్/భద్రాచలం: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో బుధవారం సాయంత్రం శ్రీశైలం...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే