Wednesday, July 2, 2025
Home Search

కరోనా పాజిటివ్ కేసులు - search results

If you're not happy with the results, please do another search

వరంగల్ ఎజిఎంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు

వరంగల్: కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో శరవేగంగా విస్తరిస్త్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలతో మొత్తం 50...

దేశంలో కొత్తగా 14,506 కరోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 14,506 మందికి కరోనా వైరస్ సోకగా 30 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసుల...
290 new corona cases in telangana

దేశంలో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు

  ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 20 మంది మృతి చెందారని కేంద్ర...
Telangana Reports 99 corona cases in 24 hrs

దేశంలో కొత్తగా 12,213 కరోనా పాజిటివ్ కేసులు….

  ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 12,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారని కేంద్ర...

2685 కరోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2685 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 33 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు...
3303 new covid cases reported in india

24 గంటల్లో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకగా, ఒక్క ఢిల్లీ లోనే 1300 కు పైగా కేసులొచ్చాయని గురువారం కేంద్రం తెలిపింది....

ఎపిలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...

గ్రేటర్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ప్రస్తుతం 200లకు చేరుకున్న కేసుల సంఖ్య నూతన సంవత్సర వేడుకలతో వైరస్ పుంజుకునే అవకాశం సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో చేసుకోవాలని వైద్యుల సూచనలు హైదరాబాద్: మహానగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది. గత వారం...
Covid-19

కరోనా కలకలం.. ఆరు వేలు దాటిన యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను గడగడలాడించిన కరోనా మరోసారి భారత్‌లో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,131 కోవిడ్ (Covid-19) కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. ఆదివారం ఉదయం...
Corona cases reached 4000

నాలుగు వేలకు చేరిన కరోనా కేసులు

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ,...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏడుగురు మృతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్‌ కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం...
Six people test positive for corona virus

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. నగరంలో తొలి కేసు..

హైదరాబాద్: ప్రపంచదేశాలని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఇన్నాళ్ల తర్వాత తొలి కరోనా కేసు (Covid Positive) నమోదైంది. కూకట్‌పల్లిలోని...
AP Reports Covid 19 New Cases in Visakhapatnam

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఎపిలో తొలి కేసు నమోదు

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కోవిడి 19 వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎపిలోని విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది....
Shilpa Shirodkar Covid Positive

మహేశ్‌బాబు భార్య సోదరికి కరోనా పాజిటివ్

చైనాలో పుట్టిన కరోనా వైరస్(Covid Positive) ప్రపంచదేశాలని గడగడలాడించింది. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు ప్రభుత్వాలు పకడ్బందీగా లాక్‌డౌన్‌లు విధించడం.. ఆ తర్వాత...

 కరోనాతో ఆరుగురు మృతి

న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్‌తో చనిపోయారని కేంద్రం...
Corona to three children in MGM

ఎంజిఎంలో ముగ్గురు చిన్నారులకు కరోనా

మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో...
692 new corona cases registered in india

ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు

న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
Women dead with corona virus

ఎపిలో కరోనాతో మహిళ మృతి

అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు,...

కోరలు చాస్తున్న కరోనా

తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్‌లోనే మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
The disturbing corona virus

కలవరపెడుతున్న కరోనా వైరస్

24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలి - మంత్రి దామోదర రాజనర్సింహ మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...

Latest News