Monday, April 29, 2024

ఎపిలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Records 10k fresh Corona Cases in 24 hrs

అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 8మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కోవిడ్-19 నుంచి 1,222 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 44,935 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

AP Records 10k fresh Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News