Home Search
కృష్ణానదీ యాజమాన్య బోర్డు - search results
If you're not happy with the results, please do another search
విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం
కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివ్నందన్ కుమార్ అ...
రేపు కృష్ణాబోర్డు భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య సలసల కాగుతోంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో చి క్కుముడులు విప్పటంపై కేంద్రం వ్యవహారశైలి మూడు అడుగులు ముందుకు ఆరు...
కృష్ణాగోదావరి బోర్డుల పనితీరుపై కేంద్రం ఆరా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ,గోదావరి నదీయాజమాన్య బోర్డుల నిర్వహణ వాటి పనితీరుపై కేంద్రం ఆరా తీసింది. మంగళవారం కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో...
విశాఖకు కృష్ణా బోర్డు!
మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
కృష్ణాబోర్డు భేటీని బహిష్కరించిన తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానది జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవంటం పట్ల ఉదాసీనత చూపుతున్న కృష్ణానదీ యాజమాన్యబోర్డు వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వెలిబుచ్చింది. మంగళవారం జలసౌధలో జరిగిన...
17న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటి
హైదరాబాద్:యాసంగి సీజన్లో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి అవసరాలపై చర్చించి నీటివాటాలను నిర్ణయించేందుకు ఈ నెల 17న కృష్ణానదీ యాజమాన్యబోర్డు త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ , ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలులతోపాటు...
కృష్ణాబోర్డు తరలింపుపై ఒత్తి’ఢీ’
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపు నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డును హైదరాబాద్నుంచి తరలించి విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అవసరమైన...
కెసి కాలువ నీటిపై ఎపిని కట్టడి చేయండి… కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కర్నూలు కడప కాలువ ద్వారా కృష్ణానదీజలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని తెలంగాణ రాష్ట నీటి పారుదుల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్యబోర్డుకు లేఖ రాశారు. బచావత్...
రేపు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
హైదరాబాద్: కృష్ణానదీయాజమాన్య బోర్డు త్రిసభ్యకమిటి సమావేశం గురువారం జరగనుంది.జలసౌధలో సాయంత్రం జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొననున్నారు.రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై ఈ...
రాజోలిబండ బోర్డు పరిధిలోకి తీసుకురండి
కెఆర్ఎంబికి
ఈఎన్సి లేఖ
రాజోలిబండ అనకట్టను బోర్డు పరిధిలొకి తీసుకొండి
వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టండి
ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీందించాలి
ఎపి కెసికాలువకు కేటాయింపునకు మించి నీటిని వాడుతోంది
కృష్ణాబోర్డుకు ఈఎన్సి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : తుంగభద్ర నదిపై నిర్మించిన...
కృష్ణ, గోదావరి బోర్డుల పరిధులపై అయోమయం
అసంపూర్తిగానే ముగిసిన ఉపసంఘాల సమావేశాలు
బోర్డుల పరిధిపై చర్చలో విరుద్ధ అభిప్రాయాలు వెల్లడించిన తెలుగు రాష్ట్రాలు
వాటి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తలపట్టుకున్న కృష్ణ, గోదావరి బోర్డుల ఉపసంఘాలు
పరిధుల నిర్ణయం...
కృష్ణబోర్డు భేటీకి తెలంగాణ
1న జరిగే కెఆర్ఎంబి సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర ప్రతినిధులు
అధికారులతో ప్రగతిభవన్లో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో
నిర్ణయం కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్స్ సహా అన్ని
వేదికల...
‘కృష్ణబోర్డు భేటీలో’ గట్టిగా వాదించండి
మన వాణిని బలంగా వినిపించండి
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించండి
చెరిసగం వాటా కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపించాం
27 నాటి బోర్డు సమావేశంలో అది అజెండాలో ఉంది
సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి
రాష్ట్ర హక్కుపై వాదనలు...
ప్రాజెక్టులను… అప్పగించం
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి...
సాగర్లో యథాస్థితిని కొనసాగించండి
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నవంబర్ 28నాటి యథాస్థితిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు విజ్ణప్తి చేశారు. ఏపి ప్రభుత్వం కుడి కాలువకు విడుదల...
ఎపి దౌర్జన్యం నిజమే
నాగార్జున సాగర్ ఘటనపై కేంద్రానికి కృష్ణాబోర్డు నివేదిక
సిఆర్పిఎఫ్ బలగాల స్వాధీనంలోకి సాగర్ డ్యామ్
కృష్ణా వివాదంపై 6న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్ర జలశక్తి శాఖ
సాగర్ నీటి విడుదలపై...
సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...
సీమ ఎత్తిపోతలను ఆపండి
కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇఎన్సి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యా జమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎపి ప్రభుత్వం అక్రమంగా రాయలసీ మ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తోందని,...
ఆవులపల్లి రిజర్వాయర్ పనులు ఆపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధప్రదేశ్ ప్రభుత్వం గాలేరునగరి సు జల స్రంవంతి ప్రాజెక్టులో అంతర్భాగంగా చిత్తూరు జిల్లా లో చేపట్టిన ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య...