Wednesday, May 29, 2024
Home Search

కృష్ణానదీ యాజమాన్య బోర్డు - search results

If you're not happy with the results, please do another search
Telugu States attends to Krishna Board meeting

వాటాపై వాగ్యుద్ధం

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్యన మాటల మంటలు! 50:50 నిష్పత్తిలో నీటిని పంచాల్సిందే: తెలంగాణ శ్రీశైలం నుంచి ఏపి 34టిఎంసీలే వాడుకోవాలిః తెలంగాణ 532టిసీఎంలు ఎక్కడైనా వాడుతాం:ఏపి గోదావరి మళ్లింపులో 45టిఎంసీలపైన రచ్చ కుదరని వాటాలు...
Modi govt not respond Krishna water distribution

పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడంలేదు: రజత్ కుమార్

హైదరాబాద్: నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. కెఆర్‌ఎంబి చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన...

యదేచ్ఛగా కృష్ణాజలాల దోపిడీ

ఒకవైపు ఎపి, మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలో 126 టిఎంసిలు వృథా కర్ణాటక 288 టిఎంసిల జల దోపిడీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర కడియం శ్రీహరి ఫిర్యాదులు బుట్టదాఖలు కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం మన తెలంగాణ/ హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ...
Injustice to Telangana in Sagar waters

సాగర్ జలాల్లో తెలంగాణకు అన్యాయం

ఉమ్మడి పాలనలో ఎడమకాల్వను ఇష్టానుసారం పెంచుతూ పోయారు నందికొండ ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3లక్షల ఎకరాలే, దానిని ఆంధ్రపాలకులు 3.7లక్షల ఎకరాలకు పెంచారు తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదిత...
Delay in handing over projects to Krishna Board

ప్రతిష్టంభన

కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతలో జాప్యం అప్పగింతకు అడ్డంకిగా ఉన్న సమస్యలపై నిపుణుల కమిటీని నియమించిన తెలంగాణ నివేదిక వచ్చేంతవరకు వాటి యాజమాన్యాన్ని బోర్డుకు ఇచ్చే అవకాశాలు శూన్యం తెలంగాణ నుంచి...
TS Government wrote another letter to KRMB

ఆంధ్రప్రదేశ్‌ను శిక్షించాల్సిందే

నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద కచ్చితంగా శిక్ష వేయాల్సిందే ఎన్‌జిటి ఎదుట వాదించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న ఎన్‌జిటి తీర్పు...
ENC Muralidhar letter to KRMB

సాగర్ ఎడమగట్టు కాలువ సామర్థ్యం పెంచాలి

కెఆర్‌ఎంబికి ఇఎన్‌సి మురళీధర్ లేఖ కుడి, ఎడమ కాలువల నీటి విడుదల సామర్థ్యంల మధ్య విపరీతమైన అసమానత ఉంది ఎడమ కాలువ 510 అడుగుల స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు...
TS writes to KRMB against AP's hydel project

ఎపిలో పిన్నపురం హైడెల్ నిర్మాణం ఆపండి

కృష్ణ బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఇఎన్‌సి లేఖ అక్కడ కొత్త ప్రాజెక్టులను, పాత ప్రాజెక్టుల విస్తరణను ఆపాలని విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానదీ జలాలను ఉపయోగించుకుంటూ పిన్నపురం వద్ద చేపట్టిన...
CEs for Krishna-Godavari Boards

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నివేదికపై మూడు వారాల సమయం కావాలి

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మనతెలంగాణ/హైదరాబాద్:  ఎన్జీటికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి నివేదిక ఇచ్చేందుకు మూడు వారాల సమయం...
Godavari Krishna river boards joint meeting

ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం

కృష్ణ, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీకి చెప్పిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయి కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నాం : ఎపి ఇఎన్‌సి అధికారులు సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు ముందుగా...
TS Govt files Petition on Rayalaseema Project

రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం

ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
Krishna River Board water allocations to TS and AP

తెలంగాణకు 37.67, ఎపికి 17 టిఎంసిలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగురాష్ట్రాలు ఇప్పటి వరకు చేసిన నీటి వినియోగాన్ని పరిశీలించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రకు నీటి కేటాయింపులు చేసింది. అయితే నాగార్జున సాగర్ 2019-2020 సంవత్సరాలకు ఉన్న క్యారీ ఓవర్...

సాగర్ జలాలు వస్తున్నాయ్

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...
Telangana Gets 8.5 TMC

గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు

నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...

శివ..శివ! ఏమిటీ కృష్ణ మాయ?

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ జలాల పంపిణీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవిలో ఎండుతున్న గొంతులను త డుపు కోవాలంటే రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభు త్వం ముందు సాగిలపదాల్సిందే.....

అడుగంటిన జలాల కోసం ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు...
Water shares the old fashioned way

పాత పద్ధతిలోనే నీటి వాటాలు

కృష్ణా జలాల పంపిణీపై ఎన్నికల ఎఫెక్ట్ త్రిసభ్య కమిటీతో కాలం వెళ్లదీయాల్సిందేనా? మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల పంపిణీపై లోక్‌సభ ఎన్నికల ప్రభావం పడింది. రానున్న రెండు నెలల్లో వేసవి కాలం ముగియనుంది...
Will not Compromise on our share of water

మన నీటి వాటా విషయంలో రాజీపడం

కెసిఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఏపి దోపిడీ బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వినియోగంలో విఫలం మంత్రి జూపల్లి కృష్ణారావు మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మనకు తీవ్ర అన్యాయం జరగడానికి...
Won't give projects

ప్రాజెక్టులు అప్పగించం

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీపై ఉన్న శ్రీశైలం ,నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్యబోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తొలుత మీడియాతో...

సాగర్‌ను అప్పగించండి

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న తెలుగురాష్ట్రాల ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగన్‌ను కృష్ణానదీయాజమాన్య బోర్డకు అప్పగించాలని కేంద్ర జల్‌శక్తిశా ఖ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి...

Latest News