Home Search
జిఎస్టి - search results
If you're not happy with the results, please do another search
జిఎస్టితోనే ఇంటింటికి నీళ్లు, గ్రామాలకు రోడ్లు: నరేంద్ర మోడీ
హైదరాబాద్: మౌలిక సదుపాయాలు మెరుగైతే యుతవకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బిజెపి జాతీయ మండలి సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఉద్యోగిత పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో చలనశీలత వేగవంతమవుతోందని,...
జనవరిలో జిఎస్టి వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : జనవరిలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) ఆదాయం రూ.1.72 లక్షల కోట్లతో 10.4 శాతం పెరిగిందని బుధవారం కేంద్రం ప్రకటించింది. రూ.1,72,129 కోట్ల జిఎస్టి వసూళ్లు రెండో అత్యధిక స్థాయి...
యుపిఐతో జిఎస్టి చెల్లింపును ప్రారంభించిన తొలి బ్యాంక్ కోటక్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎంబిఎల్) ప్రస్తుతం ఉన్న నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తో పాటుగా యుపిఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి బహుళ ఎంపికల ద్వారా జిఎస్టి చెల్లింపులను ప్రారంభించింది....
డిసెంబర్లో జిఎస్టి వసూళ్లలో పది శాతం పెరుగుదల
చిట్టా విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : దేశంలో సరుకులు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు డిసెంబర్లో పదిశాతం పెరిగాయి. వీటి విలువ రూ 1.64 లక్షల కోట్లు వరకూ ఉంటుంది....
జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: జిఎస్టి అప్పెలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యుల వయసు పెంపునకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా పీతారామన్ సభలో బిల్లును ప్రవేశపెడుతూ, జిఎస్టి ట్రిబ్యునల్...
21,791 నకిలీ జిఎస్టి రిజిస్ట్రేషన్లు
రూ.24 వేల కోట్ల అనుమానిత పన్ను ఎగవేతలను గుర్తించాం
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : దేశంలో పెద్ద మొత్తం నకిలీ జిఎస్టి(వస్తు, సేవల పన్ను) రిజిస్ట్రేషన్లను గుర్తించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతామన్ లోక్సభలో...
గంగాజలంపై జిఎస్టి లేదు : సిబిఐసి వెల్లడి
న్యూఢిల్లీ : గంగాజలంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం పన్ను విధించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఎలాంటి జిఎస్టి విధించలేదని వివరించింది....
మిల్లెట్ల పిండిపై జిఎస్టి తగ్గింపు..
న్యూఢిల్లీ: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జిఎస్టిని తగ్గిస్తూ జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రీప్యాకేజ్డ్ లేదా లేబుల్వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జిఎస్టి వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : సెప్టెంబర్లో జిఎస్టి(వస్తు సేవల పన్ను) ద్వారా ప్రభుత్వం రూ. 1.63 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది(2022) సెప్టెంబర్లో రూ.1.47 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పుడు 10.2 శాతం ఎక్కువ...
వచ్చే నెల 7న జిఎస్టి కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ : జిఎస్టి(వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ 52వ సమావేశం అక్టోబర్ 7న జరుగనుంది. జిఎస్టి కౌన్సిల్ చివరి సమావేశం ఆగస్టు 2న నిర్వహించగా, ఈ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
జిఎస్టి జగడంతో రాజ్యసభ నేటికి వాయిదా
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్లో మంగళవారం రాజ్యసభ సమావేశాలు తొలి రోజున అధికార, విపక్ష సభ్యుల నడుమ పరస్పర వ్యాగ్యుద్ధాలతో మరుసటి రోజకు వాయిదా పడ్డాయి. సభలో ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ,...
డీజిల్ వాహనాలపై 10 శాతం అదనపు జిఎస్టి: గడ్కరీ వివరణ
న్యూఢిల్లీ: డీజిల్తో నడిచే వాహనాలపై 10 శాతం అదనపు జిఎస్టిని విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఖండించారు. అటువంటి...
జులై జిఎస్టి వసూళ్లు రూ.1.65 లక్షల కోట్ల
న్యూఢిల్లీ : జులై నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు వచ్చాయి. ఎగవేత నియంత్రణ చర్యలు, అధిక వినిమయ ఖర్చులతో ఈసారి జిఎస్టి ఆదాయం గణనీయంగా పెరిగింది....
ఇడికి జిఎస్టి సమాచారంపై పలు రాష్ట్రాల ఆగ్రహం
న్యూఢిల్లీ : జిఎస్టి (వస్తు, సేవల పన్ను) నెట్వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది టాక్స్...
పిఎంఎల్ఎ పరిధిలోకి ఇక జిఎస్టి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జిఎస్టి వ్యవస్థను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శనివారం ప్రకటన వెలువరించారు. ఈ...
పిఎంఎల్ఎ పరిధిలోకి ఇక జిఎస్టి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జిఎస్టి వ్యవస్థను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శనివారం ప్రకటన వెలువరించారు. ఈ...
జిఎస్టి అధికారుల కిడ్నాప్..నిందితుల అరెస్ట్
హైదరాబాద్ : సరూర్నగర్లో సెంట్రల్ జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జిఎస్టి కట్టని షాప్ను సీజ్ చేయడానికి వెళ్లిన వారిని దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి...
జూన్లోనూ భారీగా జిఎస్టి వసూళ్లు
జూన్లోనూ భారీగా జిఎస్టి వసూళ్లు
రూ.1.60 లక్షల కోట్లు దాటిన పన్ను వసూళ్లు
గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరుగుదల
ఈ స్థాయిలో వసూళ్లు ఉండడం ఇది నాలుగో సారి
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి వస్తు, సేవల...
జిఎస్టి వసూళ్లలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ : జిఎస్టి(వస్తు సేవల పన్ను) వసూళ్లలో ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్లో ప్రభుత్వం జిఎస్టి ద్వారా రూ.1.87 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.67 లక్షల...
మే నెల నుంచి జిఎస్టి నిబంధనలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి....