Wednesday, June 5, 2024
Home Search

జిఎస్‌టి - search results

If you're not happy with the results, please do another search
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...
harish

అనుకున్నట్టే రాష్ట్ర రాబడి

    జనవరి ఆఖరుకు రూ.79,488 కోట్ల ఆదాయం సిఎం వాస్తవిక పద్దులతో బడ్జెట్ పెట్టారు.. అందుకే సాధ్యమైంది  పెట్టుకున్న లక్ష్యంలో 70.28%  ఐదేళ్లలో అత్యధికం, 12% పెరుగుదల  మార్చి ఆఖరుకు 95% చేరుకోగలదని అంచనా మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో తెలంగాణ ప్రభుత్వం...

తెలంగాణకు అన్యాయం జరగలేదుట

  ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది 15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది జనాభా లెక్కలను...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
money

మాంద్యంలోనూ మంచిగనే

  పన్ను రాబడి పర్వాలేదు ! 2020-21లో 15 శాతం మేర పెరగనున్న బడ్జెట్ ? రూ.1.65 లక్షల కోట్లతో అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పన్నుల రాబడి సాధారణ స్థితిలో ఉండటంతో 2020-21...

విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…

అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్‌టి, ఇతర పన్నులు...
RBI

వడ్డీ రేట్లలో మార్పులేదు

రెపో రేటు 5.15% కొనసాగింపు,  రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 2020-21లో జిడిపి 6%గా అంచనా,  ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి ముంబై: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
Online-Cheaters

ఆన్‌లైన్ మోసగాళ్ల అరెస్టు

బెల్లంపల్లి : క్లబ్ ఫ్యాక్టరీ ఆన్‌లైన్ పేరుతో మోసాలు చేస్తున్న పలువురిని బెల్లంపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 1టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి ఎంఎ రహెమాన్ ఈ...
Nama-Nageswara-Rao

గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే

పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు...

దిగి వచ్చిన కేంద్రం

  జిఎస్‌టి బకాయిలపై ఫలించిన రాష్ట్రం ఒత్తిడి రెండు విడతల్లో చెల్లిస్తామని పార్లమెంట్‌లో ప్రకటన రావాల్సిన బకాయిలు ఐజిఎస్‌టి : రూ. 2వేల కోట్లు, జిఎస్‌టి : రూ. 1137కోట్లు హైదరాబాద్: జిఎస్‌టి, ఐజిఎస్‌టికి సంబంధించి తెలంగాణ, ఒడిశా...

నిరాశాజనకం

  చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...

31 బాటిళ్ల విదేశీ మద్యం పట్టివేత

  హైదరాబాద్ ః నగరంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శనివారం నిర్వహించిన దాడుల్లో ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీషాప్ ఉద్యోగి సందీప్ కుమార్, జిఎస్‌టి హవల్దార్ కుతాది మల్లేష్‌ల నుంచి 31 బాటిళ్ల విదేశీ మద్యంతో...
budget

రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్

  ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్‌ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...

సర్వే చెప్పిన కఠోర సత్యాలు!

కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్‌లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...

రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి

  పార్లమెంట్‌లో మన వాణి గట్టిగా వినిపించండి రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్‌టి, ఐజిఎస్‌టి బకాయిల గురించి అడగండి మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు రైతుబంధు, హరితహారం,...

రూ.52,941 కోట్లు ఇవ్వండి

  రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన హైదరాబాద్...

Latest News