Home Search
జిఎస్టి - search results
If you're not happy with the results, please do another search
రెండోసారి రికార్డు స్థాయిలో జిఎస్టి వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు రెండోసారి రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. గతేడాది మార్చితో పోలిస్తే జిఎస్టి వసూళ్లులో...
జిఎస్టి కౌన్సిల్ ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ జిఎస్టి పరిధిలోకి: నిర్మలా సీతారామన్
జైపూర్: జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న పక్షంలో పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురాగలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర వార్షిక బడ్జెట్ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన...
త్వరలో జిఎస్టి పరిహారం
న్యూఢిల్లీ: జిఎస్టి కౌన్సిల్, అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ శనివారం పెన్సిల్ షార్పనర్లతో సహా పలు వస్తువులపై పన్నురేటు తగ్గించింది. వార్షిక దాఖలు ఆలస్య రుసుమును సవరణ చేస్తున్నట్లు కౌన్సిల్ తెలిపింది. జిఎస్టి...
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్..
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్
అధికార గణాంకాల చిట్టాల నిజాలే
ఆర్థికవేత్త డాక్టర్ అమిత్ మిత్రా వెల్లడి
సమాఖ్యవాద పరిధి దాటి వ్యవహారాలు
కోల్కతా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు నూతన దర్శకత్వంలో రూపొందిన వస్తు...
సాగునీటి నిర్వహణ, మరమ్మతు పనులను జిఎస్టి నుంచి మినహాయించాలి
మన హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే సాగునీటి నిర్వహణ, మరమ్మతుల పనులను జిఎస్టి నుంచి మినహాయించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ కోరారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ...
నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 48వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: 48వ వస్తువులు, సేవల పన్ను(జిఎస్టి) మండలి సమావేశాన్ని శనివారం న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. దీనికి సంబంధించిన ట్వీట్ను కూడా ఆమె చేశారు. ఈ...
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జిఎస్టి!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై గరిష్ఠంగా 28 శాతం జిఎస్టి విధించాలని ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. నైపుణ్యంతో కూడినా లేక చాన్స్మీద ఆధారపడిన గేమ్ అయినా...
రాష్ట్రాలు ఓకె అంటే జిఎస్టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్
న్యూఢిల్లీ : పెట్రోలు డీజిల్లను జిఎస్టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం , సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. కేంద్రం...
చేనేతపై జిఎస్టిని రద్దు చేయాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జిఎస్టిని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని నరేంద్ర...
చేనేతపై జిఎస్టి రద్దు చేయాలి: సుద్దాల అశోక్ తేజ
మన తెలంగాణ, హైదరాబాద్ : చేనేత మీద కేంద్రం విధించిన జిఎస్టిని రద్దు చేయాలని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ డిమాండ్ చేశారు. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి...
పరాఠాలకు 18 శాతం జిఎస్టి సబబే
చపాతీలకన్నా అవి భిన్నమైనవని స్పష్టీకరణ
గాంధీనగర్: మీరు ఏదయినా హోటల్కు వెళ్లినప్పుడు చపాతీలకు బదులు పరాఠాలు ఆర్డరిచ్చారంటే చాలు మీ బిల్లులో వాటిపై 18 శాతం జిఎస్టి చెల్లించక తప్పదు. చపాతీలకు 5 శాతం...
జిఎస్టి దూకుడు
సెప్టెంబర్లో రూ.1,47,686 కోట్ల వసూళ్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్టి) రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏడో నెలలో గరిష్ఠాన్ని అందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేశాయి....
రూ.5కోట్ల జిఎస్టి ఎగవేతదారులపై అధికారులే విచారణ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని దర్యాప్తు విభాగం వెల్లడి
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఇన్విస్టిగేషన్ వింగ్ వస్తు సేవల పన్నుపై నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రూ.5కోట్లకు మించి...
రైలు టికెట్, హోటల్ బుకింగ్.. రద్దు చేసుకున్నా జిఎస్టి
ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు జీఎస్టీ రూపంలో కొత్త బెడద ఎదురుకానుంది. సంవత్సరం పొడవునా దేశం నలుమూలలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు....
ఇంటి అద్దెపై జిఎస్టి ఉండదు
స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : అద్దె ఇంటిపై 18 శాతం జిఎస్టి చెల్లించాంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అద్దెకు నివసిస్తున్నట్లయితే అద్దెతో పాటు 18 శాతం జిఎస్టి...
జూలైలో జిఎస్టి వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ : జూలై నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గత నెలలో రూ.1,48,995 కోట్ల జిఎస్టి వసూళ్లు వచ్చాయి....
తెలంగాణ నుంచి రూ.4547 కోట్ల జిఎస్టి వసూలు….
ఢిల్లీ: 2022 జులై నెల జిఎస్టి వసూళ్ల గణాంకాల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జులై నెలలో దేశ వ్యాప్తంగా రూ.1,48,995 కోట్ల జిఎస్టి వసూలు చేశామని, జిఎస్టి విధానం అమల్లోకి...
జిఎస్టి వచ్చి ఐదేళ్లయినా రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో భారీ తేడాలు
స్థానిక పన్నులు, సప్లై చైన్లో లోపాలు.. ఇవే ప్రధాన కారణం
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా కీలకమే
న్యూఢిల్లీ: దేశమంతటికీ వర్తించేలా ఒకే వస్తు, సేవల పన్ను( జిఎస్టి)ని అమలు చేసి అయిదేళ్లయినప్పటికీ దేశంలో...
పాల ఉత్పత్తులపై జిఎస్టిని ఎత్తి వేయాలి
పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జిఎస్టిని ఎత్తివేయాలి. కేంద్ర ప్రభుత్వం వస్తువులు, సేవల మీద పన్నులు విధించి జిఎస్టి పేరుతో వినియోగదారులపై, అదే విధంగా ప్రజలపై పన్ను భారాన్ని...
పాలపొడిపైనా జిఎస్టి విధిస్తే ప్రజలేం తింటారు ?
కేంద్ర ప్రభుత్వంపై దీదీ ధ్వజం
కోల్కతా : బొరుగులు, పాలపొడి వంటి వస్తువుల పైనా బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తోందని మరి పేద ప్రజలు ఏం తింటారు...