Sunday, April 28, 2024

జనవరిలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జనవరిలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) ఆదాయం రూ.1.72 లక్షల కోట్లతో 10.4 శాతం పెరిగిందని బుధవారం కేంద్రం ప్రకటించింది. రూ.1,72,129 కోట్ల జిఎస్‌టి వసూళ్లు రెండో అత్యధిక స్థాయి కాగా, 202324 ఆర్థిక సంవత్సరంలో 1.7 లక్షల కోట్ల మార్క్ దాటడం మూడోసారి. 2023 జనవరిలో రూ.1.55 లక్షల కోట్లతో పోలిస్తే జిఎస్‌టి ఆదాయం 10.4 శాతం పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News