Home Search
జిఎస్టి వసూళ్లు - search results
If you're not happy with the results, please do another search
జనవరిలో జిఎస్టి వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : జనవరిలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) ఆదాయం రూ.1.72 లక్షల కోట్లతో 10.4 శాతం పెరిగిందని బుధవారం కేంద్రం ప్రకటించింది. రూ.1,72,129 కోట్ల జిఎస్టి వసూళ్లు రెండో అత్యధిక స్థాయి...
సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : సెప్టెంబర్లో జిఎస్టి(వస్తు సేవల పన్ను) ద్వారా ప్రభుత్వం రూ. 1.63 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది(2022) సెప్టెంబర్లో రూ.1.47 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పుడు 10.2 శాతం ఎక్కువ...
జులై జిఎస్టి వసూళ్లు రూ.1.65 లక్షల కోట్ల
న్యూఢిల్లీ : జులై నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు వచ్చాయి. ఎగవేత నియంత్రణ చర్యలు, అధిక వినిమయ ఖర్చులతో ఈసారి జిఎస్టి ఆదాయం గణనీయంగా పెరిగింది....
జూన్లోనూ భారీగా జిఎస్టి వసూళ్లు
జూన్లోనూ భారీగా జిఎస్టి వసూళ్లు
రూ.1.60 లక్షల కోట్లు దాటిన పన్ను వసూళ్లు
గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరుగుదల
ఈ స్థాయిలో వసూళ్లు ఉండడం ఇది నాలుగో సారి
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి వస్తు, సేవల...
రెండోసారి రికార్డు స్థాయిలో జిఎస్టి వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు రెండోసారి రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. గతేడాది మార్చితో పోలిస్తే జిఎస్టి వసూళ్లులో...
జూలైలో జిఎస్టి వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ : జూలై నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గత నెలలో రూ.1,48,995 కోట్ల జిఎస్టి వసూళ్లు వచ్చాయి....
మేలో జిఎస్టి వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు
ఏప్రిల్తో పోలిస్తే తగ్గుముఖం
న్యూఢిల్లీ : మే నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు వార్షికంగా 44 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో రూ.1.41 లక్షల కోట్లు నమోదు చేశాయి....
వరసగా ఆరో నెలా లక్ష కోట్లు దాటిన జిఎస్టి వసూళ్లు
డిసెంబర్ నెలలో రూ.1.29 లక్షల కోట్లు వసూలు
గత ఏడాదితో పోలిస్తే 13 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జిఎస్టి వసూళ్లు వరసగా ఆరో నెలా రూ. లక్ష కోట్లను అధిగమించాయి. డిసెంబర్ నెలలో రూ.1.29 లక్షల...
రూ.లక్ష కోట్ల దిగువకు జిఎస్టి వసూళ్లు
8 నెలల తర్వాత పడిపోయిన జిఎస్టి ఆదాయం
న్యూఢిల్లీ : ప్రభుత్వ జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు 8 నెలల తర్వాత తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్క్ దిగువకు పడిపోయాయి. కరోనా సెకండ్...
లక్ష కోట్లు దాటిన జిఎస్టి వసూళ్లు..
న్యూఢిల్లీ: ఎనిమిది నెలల తర్వాత వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు లక్ష కోట్లను దాటాయి. అక్టోబర్ నెలలో ఈ వసూళ్లు 1,05,155 కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి తర్వాత జిఎస్టి వసూళ్లు లక్ష...
జిఎస్టి వసూళ్లు ఒకె
కేంద్రం నుంచే విడుదల కావట్లేదు
డిసెంబర్లో రూ. 2,130కోట్లు వసూలు
హైదరాబాద్ : మాంద్యంలోనూ వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు డిసెంబర్ నెలలో పర్వాలేదనిపించాయి. గడిచిన నెల లో రూ.2130 కోట్ల జిఎస్టి వచ్చింది....
జిఎస్టితోనే ఇంటింటికి నీళ్లు, గ్రామాలకు రోడ్లు: నరేంద్ర మోడీ
హైదరాబాద్: మౌలిక సదుపాయాలు మెరుగైతే యుతవకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బిజెపి జాతీయ మండలి సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఉద్యోగిత పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో చలనశీలత వేగవంతమవుతోందని,...
డిసెంబర్లో జిఎస్టి వసూళ్లలో పది శాతం పెరుగుదల
చిట్టా విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : దేశంలో సరుకులు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు డిసెంబర్లో పదిశాతం పెరిగాయి. వీటి విలువ రూ 1.64 లక్షల కోట్లు వరకూ ఉంటుంది....
పత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖజానా కళకళలాడుతోంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే జిఎస్టి రూపంలో ఆదాయం భారీగా పెరగ్గా, ఇప్పుడు ప్రత్యక్ష పన్నుల...
జిఎస్టి వసూళ్లలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ : జిఎస్టి(వస్తు సేవల పన్ను) వసూళ్లలో ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్లో ప్రభుత్వం జిఎస్టి ద్వారా రూ.1.87 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.67 లక్షల...
జిఎస్టి దూకుడు
సెప్టెంబర్లో రూ.1,47,686 కోట్ల వసూళ్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్టి) రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏడో నెలలో గరిష్ఠాన్ని అందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేశాయి....
పాలు, పెరుగుపైనా జిఎస్టి
సంపాదకీయం: పెట్రోల్, డీజెల్ రేట్లను శతాధికం చేయడం ద్వారానూ, యితరత్రానూ సాధారణ ప్రజల జీవితాలను దుర్భరం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వం బియ్యం, పెరుగు వంటి పదార్ధాల పైనా వస్తు, సేవల పన్ను...
రాష్ట్రాలకు కేంద్ర జిఎస్టి నిధుల విడుదల..
మనతెలంగాణ/ హైదరాబాద్: మే నెలాఖరు వరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన జిఎస్టి పరిహార నిధులు రూ.86,912 కోట్ల మొత్తాన్ని విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి...
వసూళ్లు భేష్
లాక్డౌన్ ప్రభావం నుంచి బయటపడి రికార్డు స్థాయికి చేరుకున్న రాష్ట్ర పన్నుల వసూళ్లు
గత ఏడాది మార్చిలో జిఎస్టి రాబడులు రూ.2614కోట్లు
ఈ ఏడాది మార్చి ఆదాయం రూ.3230.03 కోట్లు, 24%వృద్ధి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ...
జిఎస్టి మోదం- రాష్ట్రాల ఖేదం!
వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు 2019 డిసెంబర్లో కూడా లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఇవి ఈ స్థాయికి చేరుకోడం వరుసగా ఇది రెండో మాసం. నవంబర్ నెలలో సైతం రూ....