Home Search
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు - search results
If you're not happy with the results, please do another search
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాల్సిందే : డాక్టర్ లక్ష్మణ్
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పేదలకు వచ్చే నెల 7వ తేదీలోగా డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయాలని బిజెపి నేత, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు....
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పేదల ధర్నా
హన్మకొండ: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతూ హన్మకొండ పట్టణంలో సోమవారం పేదలు ధర్నా నిర్వహించారు. బాలసముద్రం ప్రెస్ క్లబ్ సమీపంలోని జితేందర్నగర్లో ఈ ధర్నా జజరిగింది. ఏడేళ్ల క్రితం పూర్తయిన...
గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరు
నర్సంపేట: గృహలక్ష్మి పథకం కింద నర్సంపేటకు 5400 ఇళ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అభ్యర్థన మేరకు గతంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు గృహలక్ష్మి...
మల్కాజిగిరిలో ఒక్క పేదోడికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా..?
మల్కాజిగిరి: డబుల్ బెడ్ రూమ్ హమీ నెరవేర్చడంలో పాలకులు ఘోరంగా విఫలమైనారని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ విమర్శించారు. ఐదేళ్లు పూర్తవుతున్నా.. మల్కాజిగిరిలో ఒక్కరంటే ఒక్క పేదవాడికైనా డబుల్...
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్
గజ్వేల్: రూపాయి ఖర్చు లేకుండా.. మీ చెమట చుక్క పడకుండా.. రెండు పడకల ఇళ్లు కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు....
పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ...
జర్నలిస్టుల కోసం డబుల్బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన: హరీష్ రావు
సిద్దిపేట: జర్నలిస్టులకు రికార్డు స్థాయిలో అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హుస్నాబాద్ మండలం కిసాన్నగర్లో డబుల్బెడ్రూమ్ ఇండ్లకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు...
డబుల్ బొనాంజ
డిసెంబర్లో జిహెచ్ఎంసి పరిధిలో 85వేల ఇళ్ల పంపిణీ
త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, ఒకటి రెండు రోజుల్లో తుది మార్గదర్శకాలు
ప్రతి నియోజక వర్గానికి 4వేల చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
రూ.9,700కోట్ల వ్యయంతో నిర్మాణాలు...
‘డబుల్ ఇళ్ల’ పేరిట భారీ మోసం
హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితున్ని నగరంలోని మాదాపూర్ ఎస్ఓటి, కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి...
డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని మోసం
17 మంది నుంచి రూ.20లక్షలు వసూలు చేసిన నిందితుడు
రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తానని బురిడీ
అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన డబుల్ బెడ్ రూమ్...
సిపిఎం శిక్షణా తరగతులను జయప్రదం చేయండి
నర్సంపేట: సెప్టెంబరు 1, 2 తేదీల్లో నర్సంపేటలో సిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, సమాయ సహకారాలు అందించి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య...
వచ్చే నెల 4న మహాధర్నా
ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘బస్తీల బాట‘
18వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు
23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా
హైదరాబాద్ :...
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
చెన్నారావుపేట: వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన...
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మేడ్చల్ ్ల: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధ్ది పనులను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అమోయ్...
కెసిఆర్ ప్రధాని కావడం ఖాయం: చామకూర మల్లారెడ్డి
కీసరః ముఖ్యమంత్రి కెసిఆర్ భగవంతుడి స్వరూపమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం చీర్యాల్లోని ఎంఎల్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కీసర మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ...
పార్టీ గుర్తును ఆవిష్కరించిన జనార్ధన రెడ్డి!
12 మంది అభ్యర్థులు, మేనిఫెస్టో ప్రకటన!!
గంగావతి(కొప్పల్): కర్నాటక మాజీ మంత్రి, గనుల దిగ్గజం జి. జనార్ధన రెడ్డి సోమవారం తన పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి ప్రకాశ’(కెఆర్పిపి)ని, తనా పార్టీ గుర్తు ‘ఫుట్బాల్’ను...
‘సెక్రటేరియట్, అసెంబ్లీ అమ్మి అయినా దళితబంధు’ అందరికీ ఇవ్వాలి
సెక్రటేరియేట్, అసెంబ్లీ అమ్మైనా సరే
దళిత బంధు అందరికీ ఇవ్వాల్సిందే
మూడు చింతలపల్లిలో 48 గంటల
దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ముగింపు సభలో రేవంత్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత బంధు అందరికీ...
కోచ్ ఫ్యాక్టరీని కొండెక్కించారు
తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది
150 ఎకరాల విలువైన భూమిని సేకరించి ఇచ్చాం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ పలుమార్లు కోరారు
అనేకసార్లు ప్రధానిని కలిసి అభ్యర్థించారు
ఆ...
పునరంకితం
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దీక్షతో పాటుపడుతుంది
- అవతరణోత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవతుందని...
బిఆర్ఎస్ మ్యానిఫెస్టో: ఆసరా పెన్షన్దారులకు శుభవార్త
హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను అమలు చేశారని కేసీఆర్ వివరించారు....