Home Search
తెలంగాణ సరిహద్దుల్లో - search results
If you're not happy with the results, please do another search
ఇక దక్షిణ తెలంగాణ ఎడారేనా?
(లక్కా భాస్కర్రెడ్డి)
ఎక్కడ కుప్పం ..ఎక్కడ శ్రీశైలం జలాశయం.. కొండలు గుట్టలు రాళ్లు తిప్పలు దాటుకొని ,నదీపరివాహక ప్రాంతం కూడా కాదని ఎగువన 672 కిలోమీటర్ల దూరాన ఉన్న కర్టాటక ,తమిళనాడు సరిహద్దుల్లోకి కృష్ణానదీజలాలు...
సరిహద్దుల్లో వీర జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి
జెండా ఆవిష్కరణలో డోబ్రియాల్
మన తెలంగాణ / హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం వేళ ప్రతీ ఒక్కరూ దేశ సరిహద్దుల్లో వీర జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని, వారి స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితం కావాలని...
సరిహద్దుల్లో కర్నాటక చిచ్చు
కొడంగల్: కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు తెలిపారు. బుధవారం కర్నాటక రాష్ట్రం సేడం, ముదోల్, రెబ్బనపల్లి, మేత్కు, చిల్లర్ కోట్రిక, నాడేపల్లి, పాకాల, కండ్రేపల్లి, చందాపూర్లకు చెందిన రైతులు...
రాష్ట్ర సరిహద్దుల్లో రూ. 4.58 లక్షలు సీజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న రూ.4 లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 65వ నంబర్...
తెలంగాణకు ప్రాణహితం
మన దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో సకాలంలో వర్షాలు కురవక దేశంలోని అత్యధిక శాతం సాగునీటి జలాశయాలు వెలవెలబోతున్నా యి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ
రాష్ట్రంలో...
రాష్ట్ర సరిహద్దుల్లో పులి దాడి.. ఒకరి మృతి
హైదరాబాద్: తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ అవతలి తీరమైన మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరించా తాలూక పెంటిపాక అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
దేశ సరిహద్దుల్లో రాష్ట్ర జవాను మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాక్లో విధులు నిర్వహిస్తున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణానికి చెందిన జవాన్ షాకిర్ హుస్సేన్ మృతి చెందాడు. ఆరుగురు సభ్యుల బృందం విధులు...
రాష్ట్ర సరిహద్దుల్లో ఎపి పోలీసుల హల్చల్
మనతెలంగాణ/హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామం, రాష్ట్ర సరిహద్దులోని మద్యం షాపులలో ఎపికి చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం రెండు రోజుల పాటు సోదాలతో పాటు హల్చల్...
ఎపి, తమిళనాడు సరిహద్దుల్లో రహదారులపై గోడల నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎపి సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తులో గోడలు నిర్మించింది. ఎపికి నిత్యవసరాలు సరఫరా చేసే ప్రధాన దారుల్లో గోడల నిర్మించడంపై...
భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు….. ఏజెన్సీల్లో హై అలర్ట్
భద్రాద్రి: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఏజెన్సీల్లో హై అలర్ట్ ప్రకటించారు. మన్యంలో గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం,...
ఎన్నికల నిర్వహణకు సిద్ధం
17 జిల్లాల్లో 166 సరిహద్దు చెక్పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
పోలింగ్ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేయండి : ఇసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ...
నాందేడ్ సభకు నాంది
వచ్చే నెల 5వ తేదీన మహరాష్ట్రలో బిఆర్ఎస్ తొలి బహిరంగ సభ
సభ కోసం ముస్తాబు అవుతున్న నాందేడ్
ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సభ వేదికకు పూజ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్...
ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే: సిఎం కెసిఆర్
హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ......
పర్మిట్ లేకుండా పరుగులు
రూల్స్ బ్రేక్ చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు పట్టించుకొని ఆర్టిఎ, ఆర్టిసి
అధికారులు చెక్పోస్టుల వద్ద నిఘా కరువు ప్రభుత్వానికి కోట్లలో నష్టం
చెక్ చేయాలని ఆదేశించాం
గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకునేవి. ప్రస్తుతం పర్మిట్ లేకుండా...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవులలో గాలింపు చర్యలలో ఉన్న భద్రతా బలగాలు, మావోయిస్టుల నడుమ...
పదేండ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
గత బిఆర్ఎస్ సర్కార్.. పదేండ్లలో వందేళ్ల విధ్యంసం చేసిందని ఫైర్ అయ్యారు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని.. వారికి ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు....
సిఎం రిలీఫ్ పండ్ కోసం పెండింగ్లో 60వేల దరఖాస్తులు
హైదరాబాద్: వివిధ రకాల ఆనారోగ్యసమస్యలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్)కింద ప్రభుత్వ ఆర్దిక సహాయం కొరుతూ ప్రజల నుంచి వచ్చిన 60వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది....
దేశంలో రైతులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు
బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోంది
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలి
కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్...
రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు…పోలీసుల కూంబింగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొకవైపు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ప్రత్యేక...