Home Search
నీరవ్ మోడీ - search results
If you're not happy with the results, please do another search
మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలింది: సామ్నా
ముంబై: ఎన్సిపి తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రబుత్వంలో చేరిన దరిమిలా ఇక ఆర్థిక నేరస్తులైన మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలందని శివసేన(ఉద్ధవ్ థాకరే...
నీరవ్ మోడీ, లలిత్ మోడీలను వెనకేసుకొస్తున్న బిజెపి: ఖర్గే
న్యూఢిల్లీ: ఓబీసీ కులాలవారిని రాహుల్ గాంధీ దొంగలతో పోల్చారంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ శుక్రవారం గట్టిగా తిప్పికొట్టింది. ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొటి దేశం విడిచి పారిపోయిన నీరవ్...
కైరోలో నీరవ్ మోడీ సహచరుడు సుభాష్ పరబ్ అరెస్ట్
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్బి)ని మోసగించి రూ. 13,500 కోట్ల మేరకు ముంచేసిన నిందితుడు, నీరవ్ మోడీ సన్నిహితుడు అయిన మాజీ ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)...
నీరవ్ మోడీ పిటిషన్ను కొట్టేసిన న్యూయార్క్ కోర్టు
వాషింగ్టన్: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని సహచరులపై నమోదైన మోసం ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను న్యూయార్క్లోని దివాలా కోర్టు కొట్టివేసింది. న్యూయార్క్ న్యాయస్థానం దక్షిణ జిల్లా న్యాయమూర్తి...
భారత్కు అప్పగింతపై అపీలుకు నీరవ్ మోడీ పిటిషన్
లండన్: భారత్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్ల రూపాయలు మోసం చేసి బ్రిటన్లో తలదాడుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే పత్రాలపై బ్రిటీష్ హోంమంత్రి ప్రీతి పటేల్ గత...
నీరవ్ మోడీ ఆటకట్టు
భారత్కు అప్పగించాలని
బ్రిటన్ కోర్టు తీర్పు మనీ
లాండరింగ్ వాస్తవమే
ఆయన వాదనలన్నీ
అబద్ధాలే : కోర్టు స్పష్టీకరణ
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్( పిఎన్బి)కు రూ.14 వేల కోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ప్రముఖ వజ్రాల...
భారత్కు తెచ్చిన నీరవ్ మోడీ ఆభరణాలు
వజ్రాలు, నగల విలువ రూ.1350 కోట్లు : ఇడి
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో హాంకాంగ్ నుంచి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి చెందిన రూ.1350 కోట్ల విలువైన వజ్రాలు,...
మోడీ ‘వారంటీ’ ముగిసింది: జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘మోడీ గ్యారంటీ’పై ఆయన‘నిరంతరాయంగా సాగిస్తున్న ప్రచారం’ వాస్తవాన్ని మార్చజాలదని, ఎన్నికలలో విజయానికి తనకు అవసరమైనదంతా ఆయన చెబుతుంటారని కాంగ్రెస్...
మోడీకి పాలనా వ్యవస్థ దాసోహం
ముఖ్యమంత్రిగా గానీ, ప్రధాన మంత్రిగా గానీ నరేంద్ర మోడీ ఇంగ్లీషు భాషతో ఇబ్బందిపడిన విషయం ఎప్పుడూ పెద్దగా చర్చించలేదు. చౌదరి చరణ్ సింగ్ గానీ, హెచ్డి దేవగౌడ గానీ భాషలను కలబోసి నెట్టుకొచ్చారు....
మోడీని ‘బండ’కేసి కొట్టండి
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను మోడీ 400సార్లు తిట్టాడని, మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200 చేసిన మోడీని ఆడబిడ్డలు అందరూ కలిసి...
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు: రాహుల్కు పాట్నా కోర్టు సమన్లు
న్యూస్డెస్క్: మోడీ ఇంటిపేరుకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపి సుశీల్ కుమార్ మోడీ దాఖలు చేసిన పిటిషన్పై వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఏప్రిల్ 12న...
Renuka Chowdhury: ప్రధాని మోడీపై రేణుకా చౌదరి పరువు నష్టం దావా వేస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పరువునష్టం దావా కేసు పెట్టారు. రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా...
హార్ధిక్ పాండ్యా గెలుపా?… మోడీ గెలుపా?: నారాయణ
హైదరాబాద్: ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ పై టీమిండియా గెలిచినందుకు సిపిఐ నేత నారాయణ అభినందనలు తెలిపారు. టీమిండియాలో గుజరాత్ కు చెందిన హార్దిక్ పాండ్యా బాగా అడినందుకు అభినందిద్దామన్నారు. గుజరాత్...
మోడీ ‘దిగిపో’
ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం
మన తెలంగాణ...
వేలం కోసం వెయ్యి కోట్ల నీరవ్ ఆస్తులను విడుదల చేసిన ఇడి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేలాది కోట్ల మేర మోసంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన 1000 కోట్ల రూపాయలకు పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తునుంచి విడుదల చేసింది....
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
నీరవ్ చంపుతానని బెదిరించాడు
బ్రిటన్ కోర్టుకు డమ్మీ డైరెక్టర్ వీడియో
లండన్ : పంజాన్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్లు రుణం మోసం చేసిన కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీని లండన్ నుంచి భారత్కు రప్పించేందు...
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారు ?:రేణుకా చౌదరి
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు? ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆమె నిలదీశారు. గాంధీ...
రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని...
ఓటర్లకు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు
అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీలను ఓడించండి
బలమైన లౌకికవాద అభ్యర్థులను గెలిపించండి
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద రాజకీయ పార్టీలను నిలువరించడానికి బలమైన అభ్యుదయ, సామ్యవాద, లౌకిక అభ్యర్థులను గెలిపించాలని...