Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
పదో తరగతి ఫలితాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఎస్సిఇఆర్టి కార్యాలయంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. పదో...
30న పదో తరగతి ఫలితాలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల ప్రకటన తేదీ ఖరారయ్యింది. ఈ నెల 30వ తేదీన ప్రకటించనునన్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2...
పదో తరగతి ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఇవాళ విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్...
నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేయనున్నట్లు...
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఈ నెల 18 నుంచి ఎప్రిల్ 02వ తేది వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలో వున్న (80) పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలులో ఉంటుందని సీపీ...
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. పదవ తరగతి రెగ్యులర్, ప్రైవేటుఏ, ఓఎస్ఎస్సి, ఒకేషన్ విద్యార్ధులు తమ...
గర్భవతిని చేసి పెళ్లి వద్దన్నాడు… పదో తరగతి బాలిక ఆత్మహత్య
అమరావతి: పదో తరగతి బాలికను ప్రియుడు గర్భవతిని చేశాడు, కానీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెడన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన...
కుత్బుల్లాపూర్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదోతరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పద్మనాగర్ ఫేస్ 2 లోని రావ్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినిత్...
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
ఈసారి సైన్స్లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్లకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉ.9.30 నుంచి మ. 12.30 వరకు పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్...
మార్చిలో ఎపి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం...
17వ తేదీలోగా పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించాలి
ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల పీజు షెడ్యూల్ విడులైంది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు...
పదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం…
అమరావతి: ఆధార్ కార్డు కావాలని అడిగి పదో తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా దెందెలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీలాపు...
ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారి.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన రేయాన్ష్
చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్లైన్గేమ్కు బానిసగా మారిన ఓ పదో తరగతి విద్యార్థి అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్...
పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు..
విద్యార్థిపై డీబార్ ఎత్తివేయాలని హైకోర్టు తీర్పు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ విద్యార్థిపై అధికారులు పెట్టిన డీబార్ను హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నపత్రం...
పదో తరగతి విద్యార్థి గొంతు కోసిన స్నేహితుడు
లక్నో: పదో తరగతి విద్యార్థి గొంతు కోసి స్నేహితుడు హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... న్యూ అజాద్ నగర్లోని ప్రయాగ్ విద్య...
పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే సానుకూలం
మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని వారి నివాసంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండో విడత మన ఊరు మన బడి నిధులు అన్ని...
మిత్రుడిని ఆదుకున్న పదో తరగతి స్నేహితులు
యాదాద్రి భువనగరి: ఆత్మకూరు(యం) మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003వ సంవత్సరంలో తమతో కలిసి చదువుకున్న ఆత్మకూరు గ్రామానికి చెందిన బత్తిని మల్లేష్ గౌడ్ చాలా రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో...
బాపట్లలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ దాడి… మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేసి గుంటూరులోని జిజిహెచ్కు...
హనుమకొండలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలోకి దూకి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని శివకుమార్(15)గా గుర్తించారు. గ్రామస్థులు ఐదు గంటలు శ్రమించి...
అడ్వాన్స్ సప్లమెంటరీ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
సిపి శ్వేత
సిద్దిపేట: అడ్వాన్స్ సప్లమెంటరీ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని సిపి శ్వేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 22 వరకు...