Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం
దో తరగతి పరీక్షలకు హాజరయ్యే
విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం
ఆర్టీసి ఎండి సజ్జనార్ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసి ఎండి కల్పించారు. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు...
పదో తరగతి పరీక్ష 30నిమిషాలు పొడిగింపు
మనతెలంగాణ / హైదరాబాద్ : పదో తర గతి పరీక్ష సమయాన్ని మరో అరగంట పొ డిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇం ద్రారెడ్డి తెలిపారు. గతేడాది పరీక్షలకు సమ యం 2.45...
స్కూల్ లో ఘర్షణ.. పదో తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్: ఘర్షణలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన కృష్ణా నగర్ లో చోటుచేసుకుంది. కృష్ణా నగర్ లోని సాయి కృప స్కూల్ లో పదో తరగతి విద్యార్థుల మధ్య...
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..
మన తెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగానే మే నెలలోనే పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది....
రాజేంద్రనగర్ లో పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం…
రంగారెడ్డి: పదో తరగతి విద్యార్థిని ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంట్లో ఒంటరిగా ఉన్న పదో తరగతి చదువుతున్న అమ్మాయికి...
ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
ఖమ్మం : ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యువకుడి వేధింపులతో ఈ నెల9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలిక(15) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఈ...
ఎపిలో పదో తరగతి పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పరీక్షలపై మళ్లీ జులైలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఎపి...
పదో తరగతి మార్కుల జాబితాకు జూన్ 30 తుది గడువు: సిబిఎస్ఇ
న్యూఢిల్లీ: పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాను అందించడానికి తుది గడువును జూన్ 30గా నిర్ణయించినట్టు సిబిఎస్ఇ ప్రకటించింది. గతంలో పాఠశాలలకు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నది. గత ఆదేశాల ప్రకారం...
పరువు పోయిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చల్లాపూర్ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని హరిక్రిష్ణ(16)గా గుర్తించారు. ఉపాధ్యాయుడు తనను తోటి విద్యార్థుల ముందు మందలించాడని...
పదో తరగతి పరీక్షలపై రేపు సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 8వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జిహెచ్ఎంసి మినహా తెలంగాణ...
పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహనపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసులు...
రేపటి నుంచి ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజుల స్వీకరణ
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో ఓపెన్స్కూల్ సోసైటీ నిర్వహించే పదో తరగతి, ఇంటర పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు పరీక్ష పీజులు నేటి నుంచి జూన్ 3వ తేదీలోపు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి...
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి జూలై 5 వరకు పది పరీక్షలను...
పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: సబితా
హైదరాబాద్: కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ పకడ్బందీ చర్యలు చేపట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామన్నారు....
త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21...
ఎపిలో పదో తరగతి పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకూ ఎపి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే,...
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష తేదీల...
పదోతరగతి పరీక్ష ఫీజు స్వీకరణకు చివరితేది ఖరారు
మన తెలంగాణ / హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 2023లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుకు గడువును...
కల్వర్టును ఢీకొని పదోతరగతి విద్యార్థి మృతి
చందూర్: నిజామాబాద్ జిల్లా చందూర్ కల్వర్ట్ ను ఢీకొని బైకుపై వెళ్తున్న పదోతరగతి విద్యార్థి మృతిచెందాడు. కారేగాంతండాకి చెందిన రాజు మంజుల కుమారుడు వికాస్ బీర్కూర్ లోని బిసి గురుకుల పాఠశాలలో చదుతున్నాడు....
మే 6 నుంచి పదోతరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. పాఠశాలలో పరీక్షలను ఉదయం 8.30 గంటల...