Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
పదో తరగతి బాలిక కళ్లను పీకేసి… చేతులకు మొలలు కొట్టి…
లక్నో: పదో తరగతి చదువుతున్న బాలికను అతి దారుణంగా హత్య చేశారు. చేతులకు మేకులు కొట్టి, కళ్లను బయటకు పీకేసి అనంతరం ఘోరంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్...
పదో తరగతి సిలబస్లో కోతలు
కత్తెర పట్టిన ఎన్సిఇఆర్టి
10 క్లాసు సిలబస్లో కోతలు
ప్రజాస్వామ్యం, పార్టీల పాఠాలొద్దు
చెట్టెక్కిన సైన్సు కీలక ఆవర్తన పట్టిక
ఇంధన వనరుల సంగతి ఆవిరి
భారం తగ్గించేందుకు మార్పుల క్రమం
ఇంటర్లో చదువుకోవచ్చునని సలహా
న్యూఢిల్లీ...
పదో తరగతి బాలికను చంపి చెరువులో పడేశారు….
పాట్నా: పదో తరగతి విద్యార్థిని మృతదేహం చెరువులో కనిపించిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలో జరిగింది. గ్రామంలో పలు వాహనాలను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బ్రహ్మపూర్...
పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ గ్యాంగ్ రేప్?… మర్డర్ ?
లక్నో: పదో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
పదో తరగతి ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ పదోతరగతి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 4,84,384 మంది పరీక్షలకు హాజరైయ్యారు. 7492 మంది...
రేపే పదో తరగతి ఫలితాలు
మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల
హైదరాబాద్ : తెలంగాణ పదోతరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల...
ట్రిపుల్ రైడింగ్.. పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన అతివేగం
సంతోష్ నగర్: హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు యువకులు డిఆర్ డిఎల్ వద్ద బైకుపై...
SSC Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాచకొండ కమిషనర్
రాచకొండ: ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్ష కేంద్రాలలోకి అనుమతి లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులను కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తనిఖీలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్ మొబైల్ ఫోన్ ను ...
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్.. రేపటి పరీక్ష యథాతథం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం రేపింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ. శ్నీదేవసేన...
ఇంట్లో తండ్రి శవం..పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి
నిర్మల్: కన్న తండ్రి చనిపోయిన దుఃఖంలో ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హజారైన సంఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.....
వాట్సప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ప్రశ్నాపత్రం నఖిలీదా లేదా ఒరిజినల్ దా అధికారులు...
పదో తరగతి విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ
హత్నూర: ఎస్ఎస్ వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ వారు ఇంప్యాక్ట్ పాట్నర్ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ వారి సహకారంతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చింతల్ చెరు ప్రభుత్వ పాఠశాల పదవ...
హైదరాబాద్ లో పదో తరగతి విద్యార్థితో పారిపోయిన టీచర్
హైదరాబాద్: స్కూల్ విద్యార్థితో టీచర్ పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్...
రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పహారం
మన తెలంగాణ, హైదరాబాద్: నగరంలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేసేందుకు రేపటి నుంచి సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో వారికి అల్పాహారం అందజేయనున్నట్లు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు....
పదో తరగతి పరీక్షలో ఇక ఆరు పేపర్లే
మన తెలంగాణ / హైదరాబాద్ : తొమ్మిది, పదోతరగతి పరీక్షా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇది అమలులోకి వచ్చింది. తొమ్మిది, పదోతరగతి పరీక్షలను ఇక ఆరు...
హైదరాబాద్ లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
హయత్ నగర్లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
వీడియోలు తీసి బెదిరింపు
ఐదుగురు బాలుర అరెస్ట్.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
నిందితుల నుంచి మూడు సెల్ఫోన్ల స్వాధీనం
అత్యాచారాలు... తరాలు మారినా, మానవ మేధస్సు...
పదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం... మూడు నెలల క్రితం పదో తరగతి చదువుతున్న...
ఐదుగురు పదో తరగతి విద్యార్థుల అదృశ్యం
తిరుపతి: తిరుపతిలోని నెహ్రూనగర్లో బుధవారం తెల్లవారుజామున స్టడీ అవర్స్కు వెళ్లి ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు సహా ఐదుగురు పదో తరగతి విద్యార్థులు కనిపించకుండా పోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మెహత, గుణశ్రీ, మౌనశ్రీ,...
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
అమరావతి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.52 శాతం ఉత్తీర్ణత సాధించారు....
పదో తరగతి ఫలితాలు విడుదల…. బాలికలదే పైచేయి
అమరావతి: 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బోత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణీలయ్యారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలికలు 70.70 శాతం,...