Monday, May 13, 2024
Home Search

రైల్వే మంత్రిత్వశాఖ - search results

If you're not happy with the results, please do another search

భద్రాచలం-మల్కానగిరి.. కొత్త రైల్వే లైన్‌కు ఎఫ్‌ఎల్‌ఎస్ మంజూరు

హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వశాఖ రైళ్ల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ని మంజూరు...
Good news for railway passengers

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

కిషన్‌రెడ్డి చొరవతో వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు మనతెలంగాణ/ హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు...

అగ్నివీరులకు రైల్వే భారీ రాయితీలు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థ అయిన రైల్వేలు అగ్నివీరులకు భారీ తాయిలాలు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో లెవల్ 1పోస్టుల్లో పది శాతం అలాగే లెవల్2 పోస్టులు, అంతకు పైబడిన...
Rs 10,000 crore expenditure approved for 3 railway stations

3 రైల్వేస్టేషన్లకు రూ 10వేలకోట్లు

కేంద్ర మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ న్యూఢిల్లీ : అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో...
Railways

ఐఆర్‌ఎస్‌డిసిని మూసేసిన రైల్వేస్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ఏర్పడిన సంస్థ ‘రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’(ఐఆర్‌ఎస్‌డిసి)ని మూసేసే ఉత్తర్వులను రైల్వే బోర్డు జారీచేసింది. రెండు నెలల వ్యవధిలో రైల్వే మంత్రిత్వశాఖ కింద మూతపడుతున్న రెండో...
Huge railway contract for Hyderabad Medha

హైదరాబాద్ మేధాకు భారీ రైల్వే కాంట్రాక్టు

  న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక వందేభారత్ తరహా ట్రైన్ భాగాల తయారీ కాంట్రాక్టు లభించింది. రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఈ కంపెనీకి రూ 2,211...
No plan to delete waiting list: Railway department

వెయిటింగ్ లిస్ట్ తొలగించే యోచన లేదు : రైల్వేశాఖ

  న్యూఢిల్లీ: 2024 నుంచి వెయిటింగ్ లిస్ట్ అనే నిబంధనను తొలగించే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణిలు ఉండాల్సిన అవసరం...
78 days bonus for 11.58 lakh railway employees

11.58 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైల్వేలో పనిచేస్తున్న దాదాపు 11.58 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ ప్రకటించినట్లు భారతీయ రైల్వేలు గురువారం తెలిపాయి. రైల్వే ఉద్యోగులకు...

పిఎం కేర్స్‌ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్‌కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి...

రైల్వే ప్రైవేటు బాట

  న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...

బిజెపికి సదానంద గౌడ గుడ్‌బై సూచన

వెటరన్ బిజెపి నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి డివి సదానంద గౌడ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా మైసూరు లోక్‌సభ సీటుకు పోటీ చేయవచ్చు. 72 ఏళ్ల సదానంద...

అయోధ్య ధామ్ స్టేషన్‌లో రాముడి ముద్రలు

న్యూఢిల్లీ: పైకప్పుపై గోపురం, శ్రీరామచంద్రుడికి చెందిన ధనుస్సు, బాణం ..శనివారం ప్రారంభం కానున్న అయోధ్యలోని కొత్త రైల్వే స్టేషన్ ఆలయ నిర్మాణ శైలిలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. శనివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర...

సిఎఎ అమృత్ భారత్ రైళ్ల చార్జీలు ప్రియం

న్యూఢిల్లీ : ఒక కిలో మీటర్ నుంచి 50 కిలో మీటర్ల వరకు దూరానికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణానికి కనీస టిక్కెట్ ధర రూ. 35 అని రైల్వే బోర్డు...
New Vande Bharat trains with advanced facilities

అధునాతన సౌకర్యాలతో నూతన వందే భారత్ రైళ్లు

హైదరాబాద్ : నూతన వందే భారత్ రైళ్లు అనేక అధునాతన సౌకర్యాల మేళవింపుతో వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వందే భారత్‌ను ప్రయాణికులకు ఇష్టమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దడానికి యత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతీయ...

రైలు రాంగ్‌రూట్‌కు వెళ్లేలా సిగ్నల్..

న్యూఢిల్లీ : ఒడిషాలో కోరమాండల్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ తొలిసారి నివేదిక వెలువరించింది. కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నిర్వహించిన దర్యాప్తు క్రమంలో వెలువడ్డ నివేదికను ఇప్పుడు తొలిసారి విడుదల చేస్తున్నట్లు రాజ్యసభలో...
Rail accident in Odisha

ఒడిషా దుర్ఘటనపై కేంద్రం పట్టాలు తప్పినరీతి ప్రకటనలు

న్యూఢిల్లీ : శుక్రవారం రాత్రి ఒడిషాలో కోరమండల్, బెంగళూరు హౌరా యశ్వంతపూర్ , గూడ్స్‌రైళ్ల ఘోర ప్రమాదం తరువాతి దశలో కేంద్రం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వశాఖ వివిధ దశలలో వెలువరించిన ప్రకటనలు గందరగోళానికి...

ఒడిశాలో రైళ్ల విలయం

బాలాసోర్/ హౌరా: బాలాసోర్ జిల్లా బహానాగ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన మూడు రైళ్ల సం బంధిత ప్రమాదాల్లో కనీసం 50మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ముందు ఈ...
Another Vande Bharat train starts on May 21

భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ స్పీడ్ పెంపు

న్యూఢిల్లీ : భోపాల్‌న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్‌ను అనుకున్న స్పీడ్ పరిమితి కన్నా ఒక గంట పెరిగింది. గంటకు 160 కిమీ వేగంతో ఈ రైలును నడపాలని మొదట నిర్ణయించారు. కానీ...
India Gears Up For 74th Republic Day

రిపబ్లిక్ డే పరేడ్‌కు 23 శకటాల ప్రదర్శన

ఈసారి ప్రధానంగా నారీశక్తి నేపథ్యంతో ప్రదర్శనలు పునరుద్ధరించిన కర్తవ్యమార్గంలో మొదటిసారి వేడుకలు న్యూఢిల్లీ : 74 వ రిపబ్లిక్‌డే ఉత్సవాలకు ఢిల్లీ సిద్ధమైంది. పునరుద్ధరించిన సెంట్రల్ విస్టా ఈ ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ వేడుకలను...

9.79 లక్షల కేంద్ర ఉద్యోగ ఖాళీలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విభాగాలలో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం తరఫున సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం లోక్‌సభకు తెలిపారు. మొత్తం...

Latest News

నేడే పోలింగ్

రప్ఫాడిస్తా