Home Search
రైల్వే మంత్రిత్వశాఖ - search results
If you're not happy with the results, please do another search
సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించండి
రైల్వేకు స్టాండింగ్ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ : రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. కనీసం స్లీపర్ , థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటనే...
ఎన్ఎఫ్ఆర్లో 5636 అప్రెంటీస్ ఖాళీలు..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోం ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్లు...
ఐఆర్సిటిసి యూజర్లకు శుభవార్త
ఐఆర్సిటిసి యూజర్లకు శుభవార్త
ఇకపై రెట్టింపు రైలు టికెట్ల బుకింగ్
న్యూఢిల్లీ: ప్రజలు ఆధార్తో తమ యూజర్ ఐడిని అనుసంధానం చేసుకుంటే ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఇకపై నెలకు 24 రైలు టికెట్లను...
ఎసి కోచ్లతోనే హైస్పీడ్ రైళ్ల అప్గ్రేడ్
న్యూఢిల్లీ : దేశంలో హైస్పీడ్ రైళ్లను కేవలం ప్రత్యేక ఎసి కోచ్లతోనే మరింత అప్గ్రేడ్ చేయనున్నారు. ఇటువంటి రైళ్లలో స్లీపర్ కోచ్లు ఉండవని, అయితే మొయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ సౌకర్యంతోనే ఇంతకుముందటిలాగానే...
వన్ నేషన్.. వన్ ఎగ్జామ్
ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి అర్హత పరీక్ష
కొత్తగా జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్ఆర్ఎ)
ఒక సారి అర్హత సాధిస్తే మూడేళ్లు చెల్లుబాటు, ఏడాదికి రెండు సార్లు
‘సెట్’ నిర్వహణ, దీనితోనే గ్రూప్బి, సి ఉద్యోగ నియామకాలు
తొలిదశలో దేశ...
వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు
రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన
న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....
31వరకు రైళ్లు బంద్
గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయని మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను ‘భర్తీ చేయడం లేదు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు. యువతకు ఉద్యోగాలకు ‘తిరిగి అవకాశాల కల్పన’కు ఇండియా...
అటకెక్కిన విభజన సమస్యలు
తెలుగు రాష్ట్రాల సమస్యలకు 9ఏళ్లు
తెలంగాణ సమస్యలపై అంతులేని నిర్లక్ష్యం
కాలయాపనతో తెలంగాణకు భారీనష్టం
విభజన వివాదాలపై చిత్తశుద్ధిలేని కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించకుండా కేం ద్రంలో...
అత్యధిక ‘అవినీతి’ ఫిర్యాదులు కేంద్ర హోంశాఖపైనే: సివిసి నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వశాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గత ఏడాదిలో వచ్చిన...
ఇదేనా మీ అచ్చే దిన్…!?
ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ !
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల...
అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇటానగర్: అరుణాచల్ప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఇతోధికంగా పెరగాలని మంగళవారం రాష్ట్రపతి అన్నారు. ఈశాన్య రాష్ట్రమైన...
విభజన సమస్యలకు తెరపడేనా?
23న మరో భేటీకి కేంద్ర హోం శాఖ సన్నద్ధం
కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం దాన్ని
గౌరవించడం లేదు. రాష్ట్రాల విభజన...
75 వేల మంది యువతకు మోడీ “దీపావళి” గిఫ్ట్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోడీ 75 వేల మంది యువతతో...
ఆ రైలు జీవితకాలం ఆలస్యం!
276 నెలలుగా
కొనసాగుతున్న
మునీరాబాద్-
మహబూబ్నగర్
రైల్వే మార్గం పనులు
ఆలస్యమైన రైల్వే
ప్రాజెక్టుల్లో దేశంలో
తొలి స్థానం రోడ్డు
రవాణా రంగంలో
నత్తనడకన
248 ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వ తాజా
నివేదిక వెల్లడి
హైదరాబాద్ : మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు...
రైలు టికెట్, హోటల్ బుకింగ్.. రద్దు చేసుకున్నా జిఎస్టి
ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు జీఎస్టీ రూపంలో కొత్త బెడద ఎదురుకానుంది. సంవత్సరం పొడవునా దేశం నలుమూలలా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు....
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
అగ్నిపథ్పై ముందు మా వాదన వినండి
‘సుప్రీం’ కు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అగ్నిపథ్ పథకంపై మూడు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం...
మధుసూదన్ సూత్రధారి
రిమాండ్ రిపోర్టులో ఎ-1గా గుర్తింపు, అరెస్టు
పరారీలో మరో10 మంది
15 కోచింగ్ సెంటర్లపై సిట్ విచారణ
సుబ్బారావుపై లభించని సాంకేతిక ఆధారాలు
రెచ్చగొట్టే సందేశాలు పంపినందుకు
అదుపులోకి తీసుకోనున్న సిట్
సాయి డిఫెన్స్ అకాడమీలో కేంద్ర
ఇంటిలిజెన్స్ తనిఖీలు
చంచల్గూడ జైలు వద్ద...
అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించండి
తిరువనంతపురంలో కేంద్ర హోం
19అంశాల అజెండాను సమర్పించిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గడచిన...