Thursday, May 23, 2024
Home Search

రైల్వే మంత్రిత్వశాఖ - search results

If you're not happy with the results, please do another search
Russia prepares for attack on Ukraine's eastern Donabas region

ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై రష్యా దాడి

ఉక్రెయిన్ తూర్పు డొనబాస్ రీజియన్‌పై దాడికి రష్యా సన్నాహాలు కీవ్ : ఉక్రెయిన్ తూర్పుభాగం వైపు కొత్తగా తిరిగి దండయాత్ర సాగించేముందు గగనతలంపై ఆధిపత్యం సాధించడం అత్యంత కీలకమని, దీనికోసం గతవారం లోఉక్రెయిన్ వైమానిక...
Oppositions in the Rajya Sabha flagged off central govt

ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ? గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ? ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా? కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...
Will justice be done to Telangana in central budget?

ఊ అంటారా.. ‘ఊహు’ అంటారా…?

కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా తెలంగాణకు న్యాయం జరిగేనా? నాలుగేళ్లుగా కేంద్రానికి విన్నపాలు ప్రాజెక్టులు ఇవ్వరు, నిధులు విదల్చరు విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు మన తెలంగాణ /హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్ధిక వ్యవహారాల్లో...
CMs of southern states meet in Tirupati today

‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు

తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...
PM Poshan scheme for govt school children

మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్

  తాజా వేడివేడి ఆహారం మధ్యాహ్న భోజనం రద్దు కేంద్ర కేబినెట్ ఆమోదం 11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
Harish rao comments on BJP

బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బిజెపి

ఆసరా....కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ టీఆర్ఎస్. ఏ పార్టీ కి మీ ఓటు.‌.. అమ్మాడాలు..... కుదవ పెట్టడాలు... ఉద్యోగం ఊడగొట్టడాలు... ధరలు పెంచడం బిజెపి ఎజెండా... ప్రజల ఎజెండానే మా జెండా..... కరీంనగర్: విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ...
Rail bridge construct on maha river

“మహానది” రైలు మార్గం నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటాం

ఒడిశా తాల్చేర్ కోల్ ఫీల్డ్‌లో బొగ్గు రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తాం నైనీలో సింగరేణి పురోగతి భేష్ కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మద్దిరాల నాగరాజు మన తెలంగాణ/హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రంలో తాల్చేర్ కోల్...
Telangana is on the path of development:Harish rao

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్‌డిపి, 94శాతం వృద్ధి దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి...
New Ministers takes charge after Cabinet Reshuffle

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

 బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు  టార్గెటుపై విశ్వాసాలు  మన్సుఖ్ ముందు కరోనా సవాలు  రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్ న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు...
Railways to impose fines up to ₹500 for not wearing masks in trains

రైలు ప్రయాణమా… మాస్కేసుకోకపోతే రూ 500 ఫైన్

  న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే...
‘Atmanirbhar Bharat’ for sale

అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’

  సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
Poll-bound West Bengal, Kerala and Assam get road, Metro projects

ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు

  న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు...
Minister KTR condemned Akbaruddin's remarks

50 ప్రశ్నలకు జవాబు చెప్పండి

  ? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా ? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు ? 40కోట్ల పాలసీదారులున్న ఎల్‌ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు ? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
CIC Issues notice to NIC reply to RTI on Aarogya Setu

ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు: ఎన్‌ఐసి

ఆరోగ్య సేతు గురించి మాకేం తెలియదు ఆర్‌టిఐ దరఖాస్తుకు ఎన్‌ఐసి జవాబు షోకాజ్ నోటీసులు జారీచేసిన సిఐసి న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌ను ఎవరు తయారు చేశారో, ఎలా తయారు చేశారో తమ వద్ద సమాచారం లేదంటూ...

లాక్‌డౌన్ 3.0

మే 17వరకు పొడిగింపు కరోనా వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా జిల్లాల విభజన కేంద్రం ఉత్తర్వులు.. నిర్ణీత సడలింపులు.. బస్సులు, రైళ్లకు బ్రేక్‌లే రెడ్ జోన్లలో ఆంక్షలు యథాతథం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కాస్త సడలింపులు గ్రీన్ జోన్‌లోని...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

ప్రపంచమంతా కరోనా భయం

  106కు చేరిన మృతులు న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...

Latest News