Home Search
లోకల్ రైళ్లు - search results
If you're not happy with the results, please do another search
నగరంలో 22 ఎంఎంటిఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు
హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో 22 ఎంఎంటిఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే...
మూడు రకాల వందేభారత్ రైళ్లు.. జూన్ మధ్యలో ప్రతిరాష్ట్రానికి ఈ రైలు
డెహ్రాడూన్ : జూన్ మధ్యనాటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. ఉత్తరాఖండ్కు ఈ రైలు ప్రారంభం దశలో ఆయన...
అగ్నిపథ్ నిరసనలకు 369 రైళ్లు రద్దు
బీహార్లో రైల్వే స్టేషన్కు ఆందోళనకారుల నిప్పు
న్యూఢిల్లీ: సాయుధ దళాలలో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వెల్లువెత్తుతున్న ఆందోళనలను పురస్కరించుకునిఇ శనివారం...
ముంబయిలో లోకల్ రైళ్ల పునరుద్ధరణకు అనుమతి
ముంబయి: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది మార్చిలో రద్దయిన సబర్బన్ రైలు సర్వీసులను ఫిబ్రవరి 1 నుంచి ప్రయాణికుల కోసం పునరుద్ధరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను...
ఎక్కడి రైళ్లు అక్కడే!
ముంబయిలో స్తంభించిన పౌరజీవనం
పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్తో ఆగిన విద్యుత్ సరఫరా
కొద్ది గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ
దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం
ముంబయి: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మహారాష్ట్ర రాజధానిలో సోమవారం ఉదయం పౌర జీవనం...
ముంబైలో లోకల్ ట్రైన్స్ ప్రారంభం.. వారికోసం మాత్రమే..
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో సోమవారం నుండి లోకల్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ఈ రైళ్లు ప్రభుత్వ రంగంలో అవసరమైన సేవా కార్మికుల కోసం మాత్రమే నడపనున్నట్లు సెంట్రల్ అండ్...
భారీ వర్షాలతో ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. హిమాచల్ లోనూ వరదలు
ముంబై/ సిమ్లా : రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వరకు ముంబై సహా శివారు ప్రాంతాల్లో భారీ...
రైలు ఎక్కబోయి పడి గాయాలైతే రైల్వే నష్టపరిహారమివ్వాలి
బాంబే హైకోర్టు తీర్పు
బాధితుడికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశం
ముంబయి: లోకల్ రైళ్లు ముంబయి నగరానికి జీవనాడి అని, కిక్కిరిసిన రైలు ఎక్కబోయి ఎవరైనా వ్యక్తి పడిపోతే అది అవాంఛనీయ ఘటన కిందికి...
వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
దక్షిణమధ్య రైల్వే జిఎం గజానన్ మాల్య
హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల్లో...
పుణెలో రాత్రి కర్ఫ్యూ
ముంబై: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు పుణె డివిజనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి...
గుజరాత్లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల పిలుపు
గాంధీనగర్ : గుజరాత్లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. ఈ 18 గ్రామాలు బీజేపీకి కంచుకోట అయిన నవ్సారి నియోజక వర్గం పరిధి లోనివి. అంచెలి రైల్వే స్టేషన్లో లోకల్...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...