Home Search
విద్యుత్ సవరణ చట్టం - search results
If you're not happy with the results, please do another search
లాభార్జన సరకుగా విద్యుత్
విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే...
స్టాండింగ్ కమిటీకి విద్యుత్ బిల్లు
విపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య లోక్సభకు విద్యుత్ చట్టం సవరణ బిల్లు
విస్తృతస్థాయి చర్చకు స్థాయి సంఘానికి నివేదించాలని స్పీకర్కు మంత్రి సూచన
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీవ్రనిరసన, వాకౌట్ మధ్య కేంద్ర ప్రభుత్వం సోమవారం...
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మే: టిఎస్పిఈజేఏసీ
హైదరాబాద్: విద్యుత్ సంస్థలను ప్రవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నేషనల్ కో ఆర్దినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రసిటీ ఎంప్లాయిస్ అండ్( ఇంజనీర్స్ ఎన్సిపివో ఈఈఈ)...
విభజన చట్టం మేరకు నిర్ణయాలు ఉండాలి: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన వర్చువల్ సమావేశం ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక,...
విద్యుత్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి
తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదిర్శ అంజయ్య
హైదరాబాద్ : విద్యుత్ సంస్థల ప్రవేటీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న విద్యుత్ సవరణ చట్టం 2021ను వెంటనే వెనుక్కు తీసుకోవాలని తెలంగాణ విద్యుత్...
నిరంతర విద్యుత్ సరఫరా.. కెసిఆర్ ముందు చూపే కారణం
నిరంతర విద్యుత్ సరఫరా
సిఎం కెసిఆర్ ముందు చూపే కారణం
విఏవోఏటీ సర్వసభ్యసమావేశంలో
ట్రాన్స్కో, జెన్కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్రావు
మన తెలంగాణ,సిటీబ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం కానివ్వమని ఇదే అంశంపై గతంలోనే రాష్ట్ర...
కేంద్ర నూతన విద్యుత్ చట్టంతో ఉచిత విద్యుత్కు ఆటంకం: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు గొప్పగా పని చేస్తే మిగతా 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు....
విద్యుత్ రంగంపై కేంద్రం కుట్రలు సాగనివ్వం..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని టిఈఈజేసీ కన్వీనర్ ఎన్. శివాజీ హెచ్చరించారు. సోమవారం విద్యుత్ సౌధలో జేఏసీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన విద్యుత్...
నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి
మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...
కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!
మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం
రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం
కేంద్రం డ్రాఫ్ట్తో ఏవరికి ఎంత నష్టమంటే..
రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం....
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
రాష్ట్రాల అధికారాలకే కత్తెర!
కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు?
హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....
బిజెపికి రైతుల భయం
లోక్సభ ఎన్నికల్లో అధికార బిజెపి పార్టీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది....
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పింది: హరీశ్రావు
హైదరాబాద్: మోటార్లకు మీటర్లు అంశంపై శాసనసభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య అసెంబ్లీలో వివాదం చోటుచేసుకుంది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీశ్రావు అంటే విద్యుత్...
మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
సంయుక్త కిసాన్ మోర్చా
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు కల్పిచాలని అంతే కాకుండా దీనికి చట్టబద్ధత కూడా కల్పించానలి సయుంక్త కిసాన్మోర్చా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం...
పాలకుల ఉల్లంఘనలపై ఉదాసీనత!
ప్రజాప్రతినిధులైన పాలకులు ఏనాడో వాణిజ్యవేత్తల వస్తువులుగా మారారు. ఈనాడు సరుకులు అయ్యారు. విలువలను, విధులను మరిచారు. యథా రాజా తథా ప్రజా. చైతన్య శక్తులు బలహీనపడ్డాయి. ప్రజాఉదాసీనత పెరిగింది. పాలితుల విధులు, బాధ్యతలు,...
ప్రధాని మోడీ రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్మోర్చా డిమాండ్ చేసింది. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ లోని లకింపూర్...
రైతులను చంపిన దుస్సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న నిరసన దినం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం రాజ బహదూర్ గౌర్ హాల్- మగ్దుం భవన్ -హిమాయత్...