Thursday, May 9, 2024
Home Search

విద్యుత్ సవరణ చట్టం - search results

If you're not happy with the results, please do another search
Fight against the Center in support of farmers: Samyukta Kisan Morcha

రైతులకు అండగా కేంద్రంపై పోరాటం: సంయుక్త కిసాన్ మోర్చా

మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయరంగాన్ని విదేశీ కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దేశభక్తియుత పౌరులంతా రైతాంగానికి అండగా నిలవాలని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు పిలువు నిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యన్ని,...
Center should implement promises made to farmers: Telangana Rythu Sangam

రైతులకిచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి : తెలంగాణ రైతు సంఘం

హైదరాబాద్ : ఢిల్లీ రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్...
Parliament security breach

అటవీ భక్షణ!

అటవీ రక్షణ ఇక ముందు భక్షణగా మారనున్నది. ఇప్పటికే అనధికారంగా సాగిపోతున్న అటవీ భూముల దురాక్రమణ భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థల స్వప్రయోజనాల కోసం అధికారికంగానే జరిగిపోనున్నది. 1980 నాటి అటవీ రక్షణ చట్టానికి...
Raised medical seats in Telangana

పెరిగిన మెడికల్ సీట్లు

తెలంగాణ వైద్య విద్యారంగంలో శతాబ్ద కాలంలో జరగని ఒక అద్భుత పరిణామాన్ని ఇటీవల బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్యవిద్యలో చోటు...
Samyukt Kisan Morcha call for agitation

కేంద్రం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలుకు ఆందోళనలు…

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని సహిత కిసాన్...
Palle Pragathi Dinotsavam in Telangana

ప్రగతి సాగేనో పల్లె మురిసేనో…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జరుపుకొన్న పల్లె ప్రగతి దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకాన్ని...
Cancellation of party programs: BJP

మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!

దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
Dismissal of 200 artisans in Trans Co, Discoms

ట్రాన్స్ కో, డిస్కమ్ లలో.. 200 మంది ఆర్టిజన్ల తొలగింపు

మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్ సంస్థలలో అత్యవసర సర్వీసుల చట్టం - ఎస్మా అమలులో ఉందని చెప్పినప్పటికీ వినకుండా సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను విధుల నుండి తొలగిస్తూ...
Dr BR Ambedkar wrote Indian Constitution

జలవనరుల అభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తన జీవిత కాలంలో భారత దేశం ఎదుర్కొన్న అన్ని సమస్యల మీద తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన భారత దేశ రాజ్యాంగ రచనకు సారథ్యం వహించి అకుంఠిత దీక్షతో...
Minister KTR reacted sharply to criticism of opposition

బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే

తెలంగాణలో కెసిఆర్‌ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
Leaders of Samyukta Kisan Morcha set fire to centre

కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన...
Constitutional institutions in crisis

సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు!

  రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, శాసన సంస్థలు, ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం...

విద్యుద్దుకాణాలు!

దేశ ప్రజల మెడ మీద సునిశిత ఖడ్గంలా వేలాడుతూ వచ్చిన విదుత్తు (సవరణల) బిల్లు 2022 పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానిని స్థాయీ సంఘం పరిశీలనకు పంపిన ప్రధాని...
CMs Criticises BJP Govt over Constitution Implementation

సమాఖ్య స్ఫూర్తికి సమాధి!

భారత దేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని...
Farmers are worried before Amit Shah

మీటర్‌పై మాటెత్తని షా

విద్యుత్ చట్టంపై సమాధానం దాటవేత చట్టాన్ని కాదు.. ప్రభుత్వాన్ని మార్చాలని ఆదర్శ రైతులకు హోం మంత్రి సలహా బిత్తరపోయిన రైతులు పిఎం కిసాన్ యోజనను రూ.15వేలకు పెంచాలని వినతి బేగంపేటలో రైతులతో వ్యవసాయం, పంట...
Dalit bandhu give to 1.7 Lakh families

1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్

  హైదరాబాద్:  75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
We will cut electricity to houses of BJP leaders

బిజెపి నేతల ఇళ్లకు కరెంట్ కట్ చేస్తాం

ఈ బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెడితే బిజెపి నాయకులు, ఎంపిలకు, కేంద్ర మంత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే నిరవధిక సమ్మెకు దిగుతాం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణలో విద్యుత్ ఉద్యోగుల నాయకుల హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్ :...
There is a need to fight against Modi government:KCR

తెగించి కొట్లాడుదాం

పార్లమెంట్‌లో కేంద్రాన్ని దోషిగా నిలబెడదాం నిబంధనల ముసుగులో రాష్ట్రంపై ఆర్థిక కుట్ర ప్రగతి పథాన సాగుతున్న రాష్ట్రానికి సహకరించని కేంద్రం అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్న మోడీ ఎఫ్‌ఆర్‌బిఎంపై మాట మార్చడంలో ఆంతర్యమేమిటి? తొలుత...
Rs 544 crore was deposited in Farmers accounts on first day

పిఎం కిసాన్ పథకం రూ.18వేలకు పెంచాలి

మనతెలంగాణ/హైదరాబాద్:ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రతియేటా రైతులకు అందజేస్తున్న నిధులు రూ.6వేల నుంచి రూ.18వేలకు పెంచాలని తెలగాణ రాష్ట్ర రైతుసంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ సంస్కరణలపై...
Minister Harish rao who Launched Electricity Revenue office

కేంద్ర బిజెపి ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి… దక్షిణ భారత దేశానికి ఒకనీతి..

  సిద్దిపేట:కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు....

Latest News