Home Search
సనత్ నగర్ - search results
If you're not happy with the results, please do another search
సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి లో దారుణం
హైదరాబాద్: హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి లో ఇవాళ రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి లిఫ్ట్ లో యువతిని భవనం పై అంతస్తు తీసుకెళ్ళాడు. అనంతరం నోట్లో గుడ్డలు...
సనత్ నగర్ లో నరబలి
హైదరాబాద్: భాగ్యనగరంలో సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్ వహీద్గా గుర్తించారు. అమావాస్య రోజున...
సనత్ నగర్ పిఎస్ పరిధిలో దారుణం..
హైదరాబాద్ : ఓ యువకుడు మైనర్ బాలికను వేధించిన ఘటన సనత్ నగర్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బాలికతో యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సిసికెమెరాలో రికార్డయ్యాయి. యువకుడు బోరబండలోని ఎస్ ఆర్...
ఐటీఐ మల్లేపల్లి ప్రాంగణంలో కొత్తగా సనత్నగర్ సర్కార్ ఐటీఐ
నాంపల్లి : ప్రభుత్వ మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలోకి కొత్తగా వచ్చి సర్కార్ సనత్నగర్ ఐటీఐ వచ్చి చేరింది. ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన సుమారు ఎకర విస్తీర్ణం స్థలంలో కోటి రూపాయల ఖర్చుతో ఆధునిక...
సనత్నగర్లో 8 ఏళ్ల బాలుడిని హత్య చేసిన హిజ్రా
సనత్ నగర్ : హైదరాబాద్ లోని సనత్ నగర్ లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా హత్యచేశాడు. తల్లిదండ్రులు ఆరోపించినట్లు నరబలి జరగలేదని పోలీసులు తేల్చారు. బాలుడి...
సనత్నగర్లో బాలుడిని బకెట్లో ముంచి… మృతదేహాన్ని నాలాలో పడేశారు
హైదరాబాద్: సనత్నగర్లో బాలుడు అబ్దుల్ వహిద్ను బకెట్లో ముంచి చంపి అనంతరం నాలాలో పడేశారు. అబ్దుల్ వహిద్ హత్య నరబలి కాదని పోలీసులు తెలిపారు. ఇమ్రాన్, ఆటో ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి...
సనత్నగర్లో బైకు దొంగకు దేహశుద్ధి
సనత్నగర్: బైక్ దొంగతనానికి వచ్చిన యువకుడికి దేహశుద్ధి చేసిన సంఘటన హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యువకుడు అర్ధరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన...
సనత్నగర్లో చైన్స్నాచింగ్ దొంగను పట్టుకున్న స్థానికులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని చైన్ను తెంపుకుని పారిపోతున్న దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....మొయినాబాద్కు...
సనత్నగర్లో విద్యార్థిని చితకబాదిన దంపతులు
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్లో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ విద్యార్థి పట్ల దంపతులు దారుణంగా ప్రవర్తించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదారు. చిన్నపిల్లలు అని కనికరం లేకుండా కొట్టడంతో...
షాద్నగర్ డివిజన్లో ముగ్గురు సిఐలు బదిలీ
షాద్నగర్: షాద్నగర్ నియోజకవర్గంలో ముగ్గురు సిఐలు బదిలీ అయ్యారు. ఆదివారం సైబరాబాద్ కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు షాద్నగర్ పట్టణంతోపాటు నందిగామ, కొత్తూరు సిఐలు బదిలీ అయ్యారు. షాద్నగర్ పట్టణ సిఐగా...
బాలానగర్ పిఎస్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః శివాలయం, ఫతేనగర్, బాలానగర్ ఆర్సిసి బాక్స్ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 11వ...
ఎల్బీనగర్ లో టిమ్స్ ఆస్పత్రికి సిఎం కెసిఆర్ భూమిపూజ
హైదరాబాాద్: ఎల్బీనగర్ లో టిమ్స్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. ఎల్బీనగర్ గడ్డిఅన్నారం వద్ద 21.36 ఎకరాల్లో 11 అంతస్తుల్లో...
వచ్చే ఫిబ్రవరి నాటికి ఎస్ఆర్నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ అందుబాటులోకి
హైదరాబాద్: ఎస్ఆర్నగర్లో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసురానున్నమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఎస్ఆర్నగర్లో రూ.12 కోట్ల వ్యయంతో హౌసింగ్...
గొల్ల కొమరయ్యనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం…
హైదరాబాద్: గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లిఫ్ట్ సౌకర్యంతో జి ప్లస్ 5...
కొట్టేసిన బైక్లతో రీల్స్..ఇద్దరు అరెస్టు
బైక్లను కొట్టేసి వాటితో రీల్స్ చేస్తూ వాట్సాప్, ఇన్స్టాలో వీడియోలు పెడుతున్న ఇద్దరు నిందితులను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బాలుడు ఉన్నాడు, వారి వద్ద నుంచి తొమ్మింది బైక్లను స్వాధీనం...
ఎన్టిపిసి రెండో యూనిట్ను ప్రారంభించిన మోడీ
ఆదిలాబాద్: దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయ్యిందని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో పర్యటించిన...
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
వీలైనంత త్వరగా దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని
వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీ నియమించాలి
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల...
విజన్ 2050
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కెసిఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని ముఖ ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరాన్ని...
అలా చేస్తే నగరమంతా కలుషితమవుతుంది: రేవంత్
హైదరాబాద్: ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు సరైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే ప్రాంతములో...
23 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ : నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఎంటిఎస్ సేవలు నిలిచి పోనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు మొత్తం 23 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌలాలీ సనత్...