Home Search
ప్రధాని నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
నేడు పాలమూరుకు ప్రధాని నరేంద్రమోడీ రాక
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోడీ రానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 గంటలకు నుంచి ప్రధాని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం...
ధ్యానం ఉత్తేజితుల్ని చేస్తుంది : ప్రధాని నరేంద్రమోడీ
మైసూరు : యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు... అందరిదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక లోని మైసూరులో నిర్వహించిన...
ఒడిశాలో తొలిసారి రానున్న బీజేపీ ప్రభుత్వం : ప్రధాని మోడీ జోస్యం
కటక్ :ఒడిశా లోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను మాత్రమే ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా...
మోడీ ‘వెళ్లిపోతున్న ప్రధాని’ : జైరాం రమేశ్
ఇంతవరకు జరిగిన పోలింగ్ పరిస్థితుల బట్టి దక్షిణ భారతం నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతోందని స్పష్టమవుతోందని ఇక దేశంలో మిగతా భాగంలో సగానికి సగం బీజేపీ తగ్గిపోతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్...
రేపిస్టు ప్రజ్వల్కు ప్రధాని మద్దతు
శివమొగ్గ : మాజీ ప్రధాని దేవెగౌడ మనవ డు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై రా హుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశా రు.దాదాపు 400 మంది మహిళలపై ప్ర జ్వల్...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు: ప్రధాని మోడీ
అమరావతి: ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో...
త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ
పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ
ఝబువా (ఎంపి):రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి...
13,14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో...
ఈ నెల13, 14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోడీ...
సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతాం: ప్రధాని మోడీ
ముంబై : సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని, భారత సంస్కృతికి తగ్గట్టు నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర లోని సింధుదుర్గ్లో ఏర్పాటైన...
ప్రధాని మోడీ పర్యటన ఖరారు
మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తూప్రాన్, నిర్మల్, 27న...
బ్రిక్స్ ప్లస్ సదస్సుకు ప్రధాని మోడీ గైర్హాజరు..
న్యూఢిల్లీ: మంగళవారం జరగనున్న బ్రిక్స్ ప్లస్ వర్చవల్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరవుతున్నారు. ఈ సదస్సులో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చించనున్నారు. ప్రధాని తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ...
బాలికకు ప్రధాని మోడీ లేఖ
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్ లోని కాంకర్లో ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి ఓ బాలిక తాను లిఖించిన మోడీ చిత్రాన్ని బహూకరించారు. ఆ సభలో ఆకాంక్ష ఠాకూర్ అనే బాలిక తాను గీసిన...
నరేంద్రమోడీ తన ఫ్రింజ్ ఎలిమెంట్కి రివార్డ్ ఇచ్చారు
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అసదుద్దీన్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియమైన ఫ్రింజ్ ఎలిమెంట్కి రివార్డు ఇచ్చారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. మొహ్మద్...
ప్రధాని మోడీ రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్మోర్చా డిమాండ్ చేసింది. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ లోని లకింపూర్...
నేడు ఇందూరుకు ప్రధాని
నిజామాబాద్లో మోడీ సభకు ఏర్పాట్లు
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ నేడు తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం...
చీపురు పట్టిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...
చీపురుపట్టిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...