Home Search
ప్రధాని నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ : ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. సౌదీ యువరాజు, ప్రధాని బిన్ సల్మాన్తో భేటీ సందర్భంగా...
ప్రధాని భద్రతా బృందం ఎస్పీజీ చీఫ్ కన్నుమూత
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. 61 ఏళ్ల సిన్హా గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో...
ప్రత్యేక సమావేశాల్లో ఈ ‘తొమ్మిది’ ఉండాలి.. ప్రధానికి సోనియా లేఖ
న్యూఢిల్లీ : ఎలాంటి ఎజెండాను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా...
చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు : ప్రధాని మోడీ
బెంగళూరు : చంద్రయాన్ 3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో...
గద్దర్ భార్య విమలకు ప్రధాని లేఖ
హైదరాబాద్ : గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని.. తెలంగాణ సంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేశాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఈ మేరకు గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాశారు. ఈ లేఖ ఆలస్యంగా...
ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మన విద్యావిధానం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారత్ ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారిందని ప్రపంచ దేశాలు గుర్తించాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఇపి) ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రగతి...
ప్రధాని ప్రసంగం.. గురువిందగింజ చందం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా
హైదరాబాద్ : వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగం గురివిందగింజ సామెతను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు....
దేశ వ్యవసాయాన్ని, స్వయంసమృద్ధిని దెబ్బతీస్తున్న ప్రధాని మోడీ
కేంద్రానికి తగిన బుద్ది చెబుదాం: తెలంగాణ రైతు సంఘం
హైదరాబాద్:దేశ వ్యవసాయ రంగాన్ని , స్వయం సమృద్దిని ప్రధాని నరేంద్రమోడీ దెబ్బతీస్తున్నారని తెలంగాణ రైతుసంఘం ఆరోపించింది. ఢిల్లీలో ఈ నెల 1న అఖిల భారత...
రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని
హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
ప్రధాని మోడీ పర్యటన.. వరంగల్లో సిపిఐ నిరసనలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా వరంగల్, హన్మకొండల్లో నిరసనలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ విభాగం యోచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి వామపక్షాలు కూడా బీఆర్ఎస్కు మద్దతు పలికాయి....
ప్రధాని వరంగల్ పర్యటనపై మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్లో రానున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యులు బహిష్కరిస్తామని మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని అసంతృప్తి వ్యక్తం...
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ ఆదేశాలు
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఈనెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ హన్మకొండలో...
సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ను ప్రారంభించిన ప్రధాని
షాడోల్ (మధ్య ప్రదేశ్): ప్రధాని నరేంద్రమోడీ శనివారం నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2047 ను ప్రారంభించారు. ఈ మేరకు ఆ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధి చికిత్సకు...
జూలై 8న వరంగల్కు ప్రధాని మోడీ
హైదరాబాద్ ః తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారం చేపట్టాలని పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా...
ఈజిప్టు మత గురువుతో ప్రధాని మోడీ భేటీ
కైరో : భారత ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఈజిప్టు మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలంతో సమావేశమై సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం, తీవ్ర వాదాన్ని నిరోధించడంపై విస్తృతంగా చర్చలు జరిపారు....
హైదరాబాద్ రెండో రాజధానిపై ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదు?
విద్యాసాగర్రావును ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్ను చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? బిజెపి పార్టీకి సంబంధించినవా? అని మాజీ ఎంపి, కాంగ్రెస్...
టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలి : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : డేటా వినియోగంలో అసమానతలు తొలగించాలంటే ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. జీ 20 డెవలప్ మినిస్టర్స్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డిజిటలైజేషన్ వల్ల...
వాతావరణ సమస్యను లేవనెత్తుతున్నాం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, అందువల్ల ఆయా పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ...
రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి: దాసోజు శ్రవణ్
రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి
ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలి
బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: 300 మందికి పైగా ప్రాణాలను...
పేదలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పాలనా : ప్రధాని మోడీ ధ్వజం
జైపూర్ : కాంగ్రెస్ తన పాలనాకాలంలో పేదరికం నిర్మూలిస్తామని చెప్పి పేద ప్రజలను తప్పుదోవ పట్టించిందని, అదే తన పాలనా విధానంగా అనుసరించిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ధ్వజమెత్తారు. “ ఏభై ఏళ్ల...