Friday, May 3, 2024

రాష్ట్రానికి కొత్త రైలు మార్గం

- Advertisement -
- Advertisement -

డోర్నకల్‌-సూర్యాపేట-నల్లగొండ- గద్వాలకు లైన్ క్లియర్

మనతెలంగాణ/హైదరాబాద్ : డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా గద్వాల్ వరకు 296కిలోమీటర్ల రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది. దక్షిణ తెలంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం కేంద్రం రూ.5,330కోట్ల బడ్జెట్ కేటాయించనుంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News