Tuesday, April 30, 2024

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. ఖమ్మం సభలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో హోంశాఖ మంత్రి అమిత్‌షా ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. రైతు గోస- బిజెపి భరోసా సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఎస్‌ఆర్, బిజిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో బిజెపి బహిరంగ సభ నిర్వహిస్తుంది. సభ స్థలానికి కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంఎల్ఎ ఈటెల రాజేందర్, లక్ష్మణ్, తదితరులు చేరుకున్నారు.

Also Read: సిపిఐకి కాంగ్రెస్ ఆఫర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News