Saturday, May 4, 2024

ఎపిలో కొత్తగా 6,151 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 6151 new Covid-19 cases

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 మంది సాంపిల్స్ ని పరీక్షించగా, 6,151 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 58 మరణాలు సంభవించాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుని 7,728 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,32,902కి పెరిగింది. ఆంధ్రలో ప్రస్తుతం 69,831 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,08,39,147 మందికి కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News